తాజా వార్తలు - Page 22
Hyderabad : డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి యువతిని హత్య చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి
ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి అలవాటుపడి అప్పులు పాలైన యువకుడు డబ్బు కోసం యువతిని హత్య చేసి ఆ సొమ్ముతో ఉడాయించాడు.
By Medi Samrat Published on 15 Nov 2025 4:42 PM IST
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములకు పవన్ ప్రశంసలు
ఎర్రచందనం మాఫియాపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ సుధాకర్ రెడ్డి ఉడుముల చేసిన లోతైన దర్యాప్తును ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రశంసించారు.
By Medi Samrat Published on 15 Nov 2025 4:21 PM IST
'నేను కుటుంబంతో సంబంధాలను తెంచుకుంటున్నాను..' లాలూ కూతురు సంచలన పోస్ట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ జనతాదళ్ భారీ ఓటమిని చవిచూసింది.
By Medi Samrat Published on 15 Nov 2025 4:16 PM IST
గవర్నర్ను కలవనున్న నితీష్ కుమార్.. కొత్త ప్రభుత్వం కొలువుదీరేది అప్పుడే..
బీహార్ ఎన్నికల రెండు దశల ఓటింగ్ ఫలితం వెలువడింది. ప్రజల తీర్పు అధికార NDAకి అనుకూలంగా వచ్చింది.
By Medi Samrat Published on 15 Nov 2025 2:52 PM IST
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
'పాప్కార్న్ బ్రెయిన్'.. ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్న పదం ఇది. ప్రస్తుతం మనలో చాలా మందిలో ఈ లక్షణాలు..
By అంజి Published on 15 Nov 2025 1:40 PM IST
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్: పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హైకోర్టు అధికారిక వెబ్సైట్లో సైబర్ దాడి గురించి హైకోర్టు (ఐటీ) రిజిస్ట్రార్..
By అంజి Published on 15 Nov 2025 1:00 PM IST
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు అరెస్ట్
సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
By అంజి Published on 15 Nov 2025 12:20 PM IST
పోలీస్స్టేషన్ పేలుడు వెనుక ఉగ్రకుట్ర?
జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీస్స్టేషన్లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ పీఏఎఫ్ఎఫ్ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 15 Nov 2025 11:41 AM IST
Telangana: టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 15 Nov 2025 11:00 AM IST
బీహార్ ఫలితాల ఎఫెక్ట్.. హైకమాండ్ను కలవడానికి సమయం కోరిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏల ఘనవిజయంతో షాక్కు గురైన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత...
By Medi Samrat Published on 15 Nov 2025 10:15 AM IST
మాది ప్రజల పార్టీ.. మేం ప్రజల మధ్యే ఉంటాం: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలైనప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్టీ తన పాత్రను కొనసాగిస్తుందని, అధికారంలోకి రావడానికి మరింత కష్టపడి...
By అంజి Published on 15 Nov 2025 10:12 AM IST
దారుణం.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి.. ఉరి వేసుకున్న వ్యక్తి
ఉత్తరప్రదేశ్లోని ఇకౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్పూర్ మజ్రా మణిహర్ తారా గ్రామంలో శుక్రవారం ఉదయం తాళం వేసిన గదిలో...
By అంజి Published on 15 Nov 2025 9:31 AM IST














