తాజా వార్తలు - Page 21
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు
ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన...
By అంజి Published on 14 Nov 2025 6:20 AM IST
Hyderabad : డిఫెన్స్ కాలనీలోని మసాజ్ సెంటర్పై దాడులు చేయగా..!
హైదరాబాద్ నగరంలో మసాజ్ సెంటర్ ముసుగులో నిబంధల ఉల్లంఘనలు సాగుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 13 Nov 2025 9:20 PM IST
అంతర్జాతీయ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధం
గిరిజన వర్గాలకు సాధికారత కల్పించేందుకు, వారి చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి సంయుక్తంగా కృషి చేయాలని కోరిన పీయూష్ గోయల్
By Medi Samrat Published on 13 Nov 2025 8:54 PM IST
బెంగళూరు విద్యార్థి AI ఆధారిత ఆవిష్కరణ.. దృష్టి లోపం ఉన్నవారికి ఉపయోగపడే స్మార్ట్ గ్లాసెస్
బెంగళూరుకు చెందిన పందొమ్మిదేళ్ల తుషార్ షా, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి, ఒక గాడ్జెట్ను మాత్రమే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Nov 2025 8:48 PM IST
అపార్ట్మెంట్ లిఫ్ట్ వాడుతున్నారా.? జాగ్రత్త..!
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో అపార్టెంట్ లిఫ్ట్లో పడి వృద్ధుడు మృతి చెందాడు.
By Medi Samrat Published on 13 Nov 2025 8:40 PM IST
చాలా బాగుందంటూ మెచ్చుకున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 13 Nov 2025 8:22 PM IST
మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట
అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 13 Nov 2025 8:11 PM IST
Jubilee Hills Bypoll : ఉదయం 8 గంటలకు మొదలు.. వారే అక్కడకు వెళ్ళాలి..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్...
By Medi Samrat Published on 13 Nov 2025 7:57 PM IST
CBI ఒక దశ వరకు విచారణ జరిపి వదిలేసింది : సునీత
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 13 Nov 2025 7:48 PM IST
ఢిల్లీ పేలుళ్లపై అనుచిత పోస్టులు.. సీఎం ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 7:27 PM IST
Video : హైదరాబాద్లో ల్యాండ్ అయిన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్
ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగింది.
By Medi Samrat Published on 13 Nov 2025 6:16 PM IST
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 5:33 PM IST














