తాజా వార్తలు - Page 21
యాత్రికులే టార్గెట్.. బద్రీనాథ్లో బట్టబయలైన భారీ మోసం..!
బద్రీనాథ్లో భారీ మొబైల్ ఫోన్ మోసం ముఠా బట్టబయలైంది. ఈ ముఠాలోని యువకులు యాత్రికులను టార్గెట్ చేసుకుని పలు సాకులు చూపి అధిక ధరలకు నకిలీ మొబైల్ ఫోన్లను...
By Medi Samrat Published on 31 May 2025 2:54 PM IST
Video : భారత్పై విషం చిమ్మిన పాక్ మాజీ క్రికెటర్కు ఘన స్వాగతం.. ఆగ్రహంతో ఊగిపోతున్న నెటిజన్లు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి వివాదానికి కారణమయ్యాడు.
By Medi Samrat Published on 31 May 2025 2:31 PM IST
భారత నారీ శక్తిని సవాలు చేసి.. ఉగ్రవాదులు వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు: ప్రధాని మోదీ
పాకిస్తాన్లోని ఉగ్రవాదులు భారతదేశ "నారీ శక్తిని" సవాలు చేయడం ద్వారా వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
By అంజి Published on 31 May 2025 1:45 PM IST
కాంగ్రెస్లా చిల్లర రాజకీయాలు చేయను: హరీశ్ రావు
తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే పీసీసీ చీఫ్ మహేశ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు.
By అంజి Published on 31 May 2025 1:03 PM IST
ఆపరేషన్ సింధూర్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. లా విద్యార్థిని అరెస్టు
ఆపరేషన్ సింధూర్ పై ఒక పోస్ట్ కు ప్రత్యుత్తరం ఇస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో షర్మిష్ఠ పనోలి అనే పూణే లా విద్యార్థినిని పోలీసులు అరెస్ట్...
By అంజి Published on 31 May 2025 12:15 PM IST
Hyderabad: జలమండలి పేరుతో ఫేక్ మెసేజ్లు.. స్పందించొద్దని పౌరులకు సూచన
నల్లా బిల్లులు చెల్లించకపోతే నీటి సరఫరాను నిలిపివేస్తామని వినియోగదారులను బెదిరిస్తూ వస్తున్న మోసపూరిత వాట్సాప్ సందేశాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్...
By అంజి Published on 31 May 2025 11:27 AM IST
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చర్చలు.. ఎంపీ రఘునందన్ రావు క్లారిటీ
భారత రాష్ట్ర సమితి (BRS) తెలంగాణలో “చెల్లని రూపాయి”గా మారిందని, బీఆర్ఎస్, బీజేపీల విలీనం గురించి ఎలాంటి చర్చలు జరగలేదని భారతీయ జనతా పార్టీకి చెందిన...
By అంజి Published on 31 May 2025 10:45 AM IST
Hyderabad: మాదాపూర్లో యువకుడు దారుణ హత్య
మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 31 May 2025 10:00 AM IST
పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో నేడు ఆపరేషన్ షీల్డ్ భద్రతా విన్యాసాలు
దేశవ్యాప్తంగా పౌర రక్షణ భద్రతా విన్యాసం, ఆపరేషన్ షీల్డ్ యొక్క రెండవ దశను భద్రతా దళాలు మే 31, శనివారం అనేక సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో...
By అంజి Published on 31 May 2025 9:26 AM IST
16,347 టీచర్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 31 May 2025 9:00 AM IST
ఆ పాపం ఏడు తరాలను వెంటాడుతుంది.. రాజా సింగ్ హెచ్చరికలు
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ కు కీలక సూచనలు చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 8:30 AM IST
నేను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు: విజయ సాయిరెడ్డి
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కి వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న...
By అంజి Published on 31 May 2025 8:27 AM IST