తాజా వార్తలు - Page 21
ఏపీ రైల్వే అభివృద్ధిపై టీడీపీ ఎంపీ కీలక ప్రతిపాదనలు
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ సభలో బుధవారం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివనాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు.
By Medi Samrat Published on 4 Feb 2026 4:39 PM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ తరపున ప్రచారం చేయనున్న పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం...
By Medi Samrat Published on 4 Feb 2026 3:45 PM IST
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..రెండున్నర గంటల పాటు చర్చలు
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 Feb 2026 3:02 PM IST
ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు: కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 4 Feb 2026 2:48 PM IST
తెలంగాణలో దారుణం..మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 4 Feb 2026 2:24 PM IST
Hyderabad : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఈ
హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 4 Feb 2026 2:05 PM IST
Warangal: కాకతీయ జూపార్క్లో మరణించిన తెల్లపులి శరణ్.. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు
కాకతీయ జూలాజికల్ పార్క్లోని ముఖ్య ఆకర్షణలలో ఒకటైన శరణ్ అనే తెల్ల మగ పులి మంగళవారం తెల్లవారుజామున మరణించింది.
By అంజి Published on 4 Feb 2026 1:30 PM IST
అమానవీయం.. భార్య అందంగా ఉందని గుండు గీశాడు
కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో జామ్ఖండి పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం...
By అంజి Published on 4 Feb 2026 12:30 PM IST
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారు..పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీల నిరసన
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారనే పోస్టర్తో పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీలు నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 4 Feb 2026 12:28 PM IST
చెంపదెబ్బతో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థి..టీచర్కు 3 సంవత్సరాల జైలు శిక్ష
9వ తరగతి విద్యార్థిని హోంవర్క్ పూర్తి చేయలేదని దాడి చేసినందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కు కోర్టు 3 సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 12:17 PM IST
Hyderabad: వేర్వేరు కేసుల్లో బాలికలపై లైంగిక వేధింపులు, ఐదుగురు దోషులకు శిక్ష
హైదరాబాద్లో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు దోషులకు న్యాయస్థానం శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:58 AM IST
పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:42 AM IST














