తాజా వార్తలు - Page 19

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
National News, Delhi, SukeshChandrasekhar, MoneyLaundering, Delhi Court, PMLA
మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు

అన్నాడీఎంకే 'రెండాకుల' గుర్తు కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది

By Knakam Karthik  Published on 7 April 2026 6:23 PM IST


అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ...

By Medi Samrat  Published on 7 April 2026 6:21 PM IST


David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్‌పై మద్యం తాగి వాహనం నడిపినందుకు అభియోగాలు మోపబడ్డాయి.

By Medi Samrat  Published on 7 April 2026 6:16 PM IST


ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 18 మంది మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 18 మంది మృతి

ఇరాన్‌లోని అల్బోర్జ్ ప్రావిన్స్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.

By Medi Samrat  Published on 7 April 2026 4:55 PM IST


Hyderabad News, HyderabadPolice, Cybercrime, CyberSafe, OnlineFraud, CyberArrests, TelanganaPolice
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..20 మంది అరెస్ట్, రూ.1.59 కోట్లు రికవరీ!

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 2026లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు

By Knakam Karthik  Published on 7 April 2026 4:45 PM IST


సెంచరీ చెయ్యి.. అందరూ నోరు మూసుకుంటారు..!
సెంచరీ చెయ్యి.. అందరూ నోరు మూసుకుంటారు..!

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఈ సీజన్‌లో విమర్శల బారిన పడ్డాడు.

By Medi Samrat  Published on 7 April 2026 4:14 PM IST


Crime News, UttarPradesh, Maharajganj, WomenSafety, PoliceInvestigation
మేనకోడలిపై అఘాయిత్యం చేశాడని..సొంత కొడుకుపై పోలీసులకు తల్లి ఫిర్యాదు!

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక తల్లి తన సొంత కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on 7 April 2026 4:00 PM IST


ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా
ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా

భారతీయ విమానయాన సంస్థలలో ఒక పెద్ద నాయకత్వ మార్పు చోటుచేసుకుంటోంది.

By Medi Samrat  Published on 7 April 2026 4:00 PM IST


పవన్‌ భయంతో హైదరాబాద్‌కు పారిపోయాడు : సీఎం హిమంత
'పవన్‌ భయంతో హైదరాబాద్‌కు పారిపోయాడు' : సీఎం హిమంత

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య వద్ద మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించిన తర్వాత, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చిక్కుల్లో...

By Medi Samrat  Published on 7 April 2026 3:47 PM IST


మరింత దిగజారిన పరిస్థితి.. పాక్‌లో ఈ రాత్రి నుంచి స్మార్ట్ లాక్‌డౌన్‌
మరింత దిగజారిన పరిస్థితి.. పాక్‌లో ఈ రాత్రి నుంచి 'స్మార్ట్ లాక్‌డౌన్‌'

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సింధ్ మినహా దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం...

By Medi Samrat  Published on 7 April 2026 3:31 PM IST


Telangana, Kavitha, Congress, RahulGandhi, Telangana Politics, CM RevanthReddy, SixGuarantees
కాంగ్రెస్, రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కవిత

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని కల్వకుంట్ల కవిత విమర్శించారు.

By Knakam Karthik  Published on 7 April 2026 3:20 PM IST


National News, Gujarat, Ahmedabad, FoodPoisoning, Tragedy, DosaBatter, FamilyTragedy
విషాదం..దోశ పిండి తిని ఇద్దరు చిన్నారుల మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దోశ పిండి (ఖీరు) తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో మృత్యువుతో...

By Knakam Karthik  Published on 7 April 2026 3:09 PM IST


Share it