తాజా వార్తలు - Page 156
బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్
బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 2:27 PM IST
'గ్రేడ్ A+'ను రద్దు చేసే యోచనలో BCCI.. రోహిత్-కోహ్లీకి భారీ నష్టం..!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టబోతోంది, దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు...
By Medi Samrat Published on 20 Jan 2026 2:08 PM IST
పార్టీకి బాస్ ఆయనే, నేను కార్యకర్తను మాత్రమే..నబిన్పై మోదీ ప్రశంసలు
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు
By Knakam Karthik Published on 20 Jan 2026 2:00 PM IST
ఐడీపీఎల్ భూముల స్కామ్పై TGIIC ఫిర్యాదు..బాలానగర్ పీఎస్లో కేసు నమోదు
ఐడీపీఎల్ భూముల స్కామ్పై బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది
By Knakam Karthik Published on 20 Jan 2026 1:33 PM IST
ఏపీ సమాచార కమీషన్ కమిషనర్ల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు
By Knakam Karthik Published on 20 Jan 2026 1:23 PM IST
మేడారం మహా జాతరకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత భద్రతా గ్రిడ్ ఏర్పాటు
జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైన, సాంకేతికత ఆధారిత సెఫ్టీ, భద్రతా చట్రాన్ని...
By అంజి Published on 20 Jan 2026 1:16 PM IST
45 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 1:11 PM IST
ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణపై ఐఎండీ ప్రకటన
భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు సోమవారం నాటికి పూర్తిగా ముగిసిపోయినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది
By Knakam Karthik Published on 20 Jan 2026 12:40 PM IST
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో 22,000 పోస్టులకు RRB నోటిఫికేషన్
22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి ఈ నెల 30న ఆర్ఆర్బీ పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.
By అంజి Published on 20 Jan 2026 12:05 PM IST
గద్దర్ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న సర్కార్..ఫిబ్రవరి 3 వరకు ఛాన్స్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 20 Jan 2026 12:00 PM IST
Video: మెట్రో స్టేషన్ లోపల వ్యక్తి మూత్ర విసర్జన.. వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహాం
ఢిల్లీ మెట్రో స్టేషన్ లోపల ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆన్లైన్లో విస్తృతంగా...
By అంజి Published on 20 Jan 2026 11:31 AM IST
శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది
By Knakam Karthik Published on 20 Jan 2026 11:27 AM IST














