అంతర్జాతీయం - Page 58
ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు.. ఆందోళనలో ప్రజలు
అమెరికాలోని ఆకాశంలో మెరుస్తున వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 2:30 PM IST
పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇటీవల పాకిస్థాన్లోని బహ్వల్పుర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా...
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 12:24 PM IST
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్లను మోహరించినట్లు నివేదికలు...
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 11:15 AM IST
కరెన్సీ నోట్లపై 'జాతిపిత' చిత్రాన్ని తొలగించనున్న బంగ్లాదేశ్..!
బంగ్లాదేశ్లో హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పలు కీలక నిర్ణయాలు...
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 11:34 AM IST
కృష్ణ దాస్ తరపున వాదించడానికి ఎవరూ లేరట!
బాంగ్లాదేశ్ లో హిందూ హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాదిపై దాడి చేయడంతో ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో...
By Medi Samrat Published on 3 Dec 2024 4:17 PM IST
హిందువులపై దాడులకు ప్రధాన సూత్రధారి ఆయనే : షేక్ హసీనా
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై హింస కొనసాగుతోంది. దేశంలో తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా భారతదేశంలోనే ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 12:56 PM IST
సంచలన నిర్ణయం.. బంగ్లాదేశీయులకు హోటళ్లలో ప్రవేశం బంద్
బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇక్కడ మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛాందసవాద సంస్థల నైతికత మరింత పెరిగింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:10 AM IST
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఆ అనుమానాలు తప్పకుండా వస్తాయి : భారత నేవీ చీఫ్ అడ్మిరల్
పాకిస్తాన్ నావికాదళం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోందని, అనేక యుద్ధనౌకలు చైనా మద్దతుతో నిర్మిస్తున్నారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి...
By Medi Samrat Published on 2 Dec 2024 6:09 PM IST
భారత్కు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 2 Dec 2024 5:28 PM IST
భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్
పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 12:17 PM IST
ఫుట్బాల్ మ్యాచ్లో ఘోర విషాదం.. 100 మందికిపైగా దుర్మరణం
జెరెకొరెలో నిర్వహించిన ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 100 మంది మృతి చెందినట్టు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
By అంజి Published on 2 Dec 2024 9:56 AM IST
ఎఫ్బీఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాగంలో వ్యూహాత్మకంగా నియామకాలు చేస్తున్నారు.
By అంజి Published on 1 Dec 2024 7:50 AM IST














