హైదరాబాద్ - Page 281
రెవెన్యూ అధికార వర్గాల్లో నాగరాజు ప్రకంపనలు
కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏసీబీకి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ.. ఆయనపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిఘా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Aug 2020 10:20 AM IST
చైనా కంపెనీలు భారత్ యూత్ను ఇలా టార్గెట్ చేశాయా?
భారతదేశమంటే చాలు అదే పనిగా అక్కసు ప్రదర్శించే డ్రాగన్ దేశం గురించి తెలుసు. నిత్యం భారత్ మీద ఏడ్చే ఆ దేశం.. అవకాశం వచ్చిన ప్రతిసారీ దేశాన్ని ఇబ్బంది...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Aug 2020 5:10 PM IST
కోర్టు ఆదేశాలను మేరకు వారిని రెగ్యులరైజ్ చేస్తారా.?
మైలేజీ వచ్చేస్తుందంటే.. చాలు ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని చెబుతారు. అదే సమయంలో.. ఎంత ముఖ్యమైనా.....
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Aug 2020 12:59 PM IST
మద్యం మత్తులో కన్న కొడుకుని అమ్మకానికి పెట్టిన తల్లి
సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. నమమాసాలు మోసిన కన్నబిడ్డను మద్యం మత్తులో ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. మంగళవారం హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మద్యం మత్తులో...
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 3:44 PM IST
ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టులో పిటీషన్ పెండింగ్లో ఉన్న నేఫథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ను ఎలా విడుదల...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Aug 2020 1:28 PM IST
బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బైరామల్గూడ వద్ద నిర్మించిన కుడివైపు ప్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ,...
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2020 5:42 PM IST
అంతుచిక్కని కరోనా ఆరు రకాలా..? అవేమంటే..?
ప్రపంచాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్న కోవిడ్ -19 ఒక పట్టాన అంతుచిక్కటం లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై లండన్ లోని కింగ్స్ కాలేజీ ఆఫ్ మెడికల్...
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 1:59 PM IST
ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మానే సంజీవని : చిరంజీవి
కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన యోధులను సైబరాబాద్ పోలీసులు సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై...
By తోట వంశీ కుమార్ Published on 7 Aug 2020 6:26 PM IST
ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్లలో గోల్మాల్..
హైదరాబాద్లోని మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలలో నగదును నింపే సిబ్బంది భారీ అవకతవకలు పాల్పడ్డారు. దాదాపు కోటి 23 లక్షల గోల్మాల్కు...
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2020 11:21 AM IST
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ ప్రారంభం..
ఖైరతాబాద్లో మహాగణపతి విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఈసారి మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ ధన్వంతరి నారాయణ...
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2020 2:05 PM IST
కరోనాతో మహిళ మృతి.. ఒంటిపై నగలు మాయం
లోకంలో మానవత్వం మంట కలిసిపోతోంది. కరోనాతో ఓ మహిళ మృతి చెందితే ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది....
By తోట వంశీ కుమార్ Published on 2 Aug 2020 6:46 PM IST
నాచారంలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని నాచారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాచారం పారిశ్రామిక వాడలోని రబ్బర్ పరిశ్రమలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం...
By తోట వంశీ కుమార్ Published on 2 Aug 2020 5:38 PM IST














