హైదరాబాద్ - Page 280
ఆ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు.. పాదచారులు జర జాగ్రత్త
2019 సంవత్సరంలో రోజుకు ఒక్క పాదచారి చొప్పున హైదరాబాద్ లో ప్రాణాన్ని కోల్పోయారట. 2017-2019 మధ్య కాలంలో 602 మంది పాదచారులు ప్రాణాలను కోల్పోయారు. సగానికి...
By సుభాష్ Published on 29 Aug 2020 8:08 AM IST
టిక్టాక్ను మించిన హైదరాబాదీ 'హైస్టార్ యాప్'
దేశ భద్రత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా టిక్టాక్ యాప్....
By సుభాష్ Published on 27 Aug 2020 12:20 PM IST
ఏడాది చివరకు హైదరాబాద్ లో 85వేల ఇళ్లు రెఢీ చేయనున్న సర్కార్
హైదరాబాద్ మహానగరంలోని నిరుపేదలు.. పేదలకు సొంతింటి కలను తీర్చేందుకు వీలుగా.. కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్రూం ఇళ్ల వరాన్ని ఇవ్వటం తెలిసిందే. మహానగరంలోని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Aug 2020 11:09 AM IST
రెండో సారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన సీసీఎంబీ డైరెక్టర్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. చాలా మంది వైరస్ గురించి లేనిపోని అపోహాలు పెట్టుకొంటూ...
By సుభాష్ Published on 26 Aug 2020 3:27 PM IST
మెమరీ గార్డెన్.. హైదరాబాద్ లో రానుంది
మియాపూర్ లో ఓ అరుదైన గార్డెన్ రానుంది. వయో వృద్ధుల మతిమరుపు పోగొట్టేందుకు ఈ గార్డెన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మల్టీ జెన్ థీమ్ పార్క్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Aug 2020 11:58 AM IST
హైదరాబాద్: జంట పేలుళ్లకు 13 ఏళ్లు
గోకుల్చాట్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ల పూర్తయింది. 2007 ఆగస్టు 25న గ్రేటర్ హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం...
By సుభాష్ Published on 25 Aug 2020 12:35 PM IST
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో గత నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రానికి దూరంగా పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి...
By సుభాష్ Published on 24 Aug 2020 11:35 AM IST
హైదరాబాద్లో గత 35 రోజుల్లో 6.60లక్షల మందికి కరోనా: సీసీఎంబీ పరిశోధన వెల్లడి
కరోనా వైరస్ సోకిన వారి నాసిక ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బయటపడుతుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్...
By సుభాష్ Published on 19 Aug 2020 4:51 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం...
By సుభాష్ Published on 19 Aug 2020 2:59 PM IST
నిండుకుండలా హుస్సేన్ సాగర్.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఎగువ నుంచి వరద నీరు జలాశయంలోకి వస్తుండడంతో పూర్తిగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Aug 2020 11:28 AM IST
కోటి లంచం కథ : అసలేందీ రాంపల్లి భూవివాదం?
ఒక భూమికి సంబంధించిన వివాదాన్ని లెక్క తేల్చేందుకు కీసర ఎమ్మార్వో రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకుంటున్న వేళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Aug 2020 1:14 PM IST
రెవెన్యూ అధికార వర్గాల్లో నాగరాజు ప్రకంపనలు
కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏసీబీకి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ.. ఆయనపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిఘా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Aug 2020 10:20 AM IST














