హైదరాబాద్ - Page 282

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
కరోనాతో మహిళ మృతి.. ఒంటిపై నగలు మాయం
కరోనాతో మహిళ మృతి.. ఒంటిపై నగలు మాయం

లోకంలో మానవత్వం మంట కలిసిపోతోంది. కరోనాతో ఓ మహిళ మృతి చెందితే ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 Aug 2020 6:46 PM IST


నాచారంలో భారీ అగ్నిప్రమాదం
నాచారంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని నాచారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాచారం పారిశ్రామిక వాడలోని రబ్బర్‌ పరిశ్రమలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 Aug 2020 5:38 PM IST


మనవళ్లకు కరోనా అంటుతుందనే భయంతో వృద్ద దంపతుల ఆత్మహత్య
మనవళ్లకు కరోనా అంటుతుందనే భయంతో వృద్ద దంపతుల ఆత్మహత్య

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా పట్ల నిర్లక్ష్యం, అపోహ రెండూ ప్రమాదకరమే. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 Aug 2020 12:20 PM IST


ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగే ఈ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే...

By సుభాష్  Published on 1 Aug 2020 5:14 PM IST


హైదరాబాద్‌లో కరోనా పరీక్ష కేంద్రాల వివరాలు ఇవే..!
హైదరాబాద్‌లో కరోనా పరీక్ష కేంద్రాల వివరాలు ఇవే..!

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. కరోనా పరీక్షల సంఖ్య పెంచడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచింది తెలంగాణ...

By సుభాష్  Published on 30 July 2020 5:35 PM IST


ఏడ‌వ‌ నిజాం చివ‌రి సంతానం.. బ‌షీరున్నీసా క‌న్నుమూత‌..
ఏడ‌వ‌ నిజాం చివ‌రి సంతానం.. బ‌షీరున్నీసా క‌న్నుమూత‌..

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 34 మంది సంతానంలో జీవించివున్న ఏకైక కుమార్తెగా ఉన్న సాహెబ్ జాదీ బషీరున్నీసా బేగం కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు....

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 July 2020 12:47 PM IST


ఆ ఇంటి క‌రెంటు బిల్లు రూ.6.67 లక్షలు.!
ఆ ఇంటి క‌రెంటు బిల్లు రూ.6.67 లక్షలు.!

తెలంగాణలో సామాన్య ప్రజలకు కరెంట్ బిల్లులు షాకిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్ పేట్.. పటేల్ నగర్‌లో బోనం వీరబాబు అనే వ్యక్తి ఇంటి క‌రెంట్ బిల్లు ఐదు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 July 2020 7:55 PM IST


స్థల వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
స్థల వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఖైరతాబాద్‌కు చెందిన ఓ స్థల వివాదంలో ‌బ్యాంక్‌ అధికారులతో వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను...

By Medi Samrat  Published on 26 July 2020 5:55 PM IST


హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్
హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో సమూహ వ్యాప్తి ప్రారంభమైందని రెండు రోజుల క్రితం ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 July 2020 3:50 PM IST


మాజీ హైదరాబాద్ పోలీసు కమీషనర్ భార్యకు ఎన్ని కష్టాలో..!
మాజీ హైదరాబాద్ పోలీసు కమీషనర్ భార్యకు ఎన్ని కష్టాలో..!

ఇస్మాయిల్ పుల్లన్న.. హైదరాబాద్ మాజీ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన భార్య కిషన్ కుమారి తన కుమార్తె మీదనే సంచలన ఆరోపణలు చేశారు. ఆస్థి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 July 2020 11:57 AM IST


ఉద్యమాల ఊసా కరోనాతో కన్నుమూత
ఉద్యమాల ఊసా కరోనాతో కన్నుమూత

ఉద్యమాల ఉపాధ్యాయుడు, బహుజన సాహితీవేత్త, సామాజిక కార్యకర్త యూ. సాంబశివరావు అలియాస్‌ ఊసా కరోనాతో కన్నుమూశారు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థలకు గురైన...

By సుభాష్  Published on 25 July 2020 1:17 PM IST


హైదరాబాద్‌లో కరోనా బాబా.. రోగాలు నయం చేస్తానంటూ..
హైదరాబాద్‌లో కరోనా బాబా.. రోగాలు నయం చేస్తానంటూ..

హైదరాబాద్‌లో ఓ కరోనా బాబా వెలిశాడు. మంత్రాలు, మాయలు, శక్తులతో కరోనాను నయం చేస్తానని చెప్పి మోసాలకు పాల్పుడుతున్నాడు. ఒక్కో కరోనా బాధితుడి నుంచి రూ.40...

By సుభాష్  Published on 25 July 2020 11:55 AM IST


Share it