క్రైం - Page 505
నంద్యాలలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
Suicide of a couple with two children in nadyala.నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 28 April 2021 10:13 AM IST
కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగుల మృతి
fire accident at covid hospital in Thane.తాజాగా థానేలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.
By తోట వంశీ కుమార్ Published on 28 April 2021 7:52 AM IST
లైంగికవాంఛ తీర్చలేదని... వృద్దురాలిని ముక్కలుగా నరికి దారుణ హత్య
Old Woman Brutal Murder in Khammam.లైంగికవాంఛ తీర్చలేదని ఓ వృద్దురాలిని కిరాతంగా హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.
By తోట వంశీ కుమార్ Published on 28 April 2021 7:35 AM IST
తల్లి, చెల్లి, తమ్ముడిని చంపేసిన కిరాతకుడు.. ఎందుకు చేశాడంటే
Murder In Kadapa District. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు చెల్లి, సోదరుడిని కూడా హతమార్చాడు ఓ రాక్షసుడు.
By Medi Samrat Published on 26 April 2021 1:51 PM IST
మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు మృతి
7 People dead after drinking hand sanitizer.వైన్ షాపులు మూతపడడంతో మద్యం దొరక్క మందుబాబులు శానిటైజర్ కొనుక్కుని తాగుతున్నారు. శానిటైజర్ తాగిన...
By తోట వంశీ కుమార్ Published on 25 April 2021 1:20 PM IST
తిరుపతిలో ఆర్టీసీ బస్సు భీభత్సం.. జనంపైకి దూసుకెళ్లింది
RTC Bus accident in tirupati.ఓ ఆర్టీసీ బస్సు తిరుపతిలో భీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి
By తోట వంశీ కుమార్ Published on 25 April 2021 9:27 AM IST
ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటు మీ దగ్గర ఉందా..? అయితే.. మీరు లక్షాదికారే..?
Old Five Rupee Note fraud case in nizamabad.డబ్బు మీద మనిషికి ఉన్న ఆశ కుదురుగా ఉండనివ్వడం లేదు. ఉత్తిపుణ్యానికే
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 1:22 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన కారు
Road accident at Nandigama.గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి మండలం
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 8:14 AM IST
ఎంత పని చేశావమ్మా..
Mother commits suicide with her childrens.ఇటీవల చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 7:33 AM IST
గంగానదిలో గల్లంతైన 10 మంది మృతి
10 people died in jeep fell incident.గంగానదిలోకి జీపు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన 10 మంది మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు.
By తోట వంశీ కుమార్ Published on 23 April 2021 3:10 PM IST
గంగానదిలోకి దూసుకెళ్లిన జీపు.. 10 మంది గల్లంతు
Jeep fell into Ganga river in Bihar.బీహార్ రాష్ట్రంలో గంగా నదిలోకి జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 23 April 2021 1:15 PM IST
యువకుడి దారుణ హత్య.. వేటకొడవలితో వెంటాడి మరీ..
Young man Brutally murder in Nalgonda Dist. నల్లగొండ జిల్లా ఓ యువకుడిపై అతడి పెద్దనాన్న కుమారుడే మరో ఐదుగురితో కలిసి వెంటపడి దారుణంగా నరికి...
By తోట వంశీ కుమార్ Published on 23 April 2021 11:05 AM IST














