క్రైం - Page 178
వివాహ వేడుకకు హజరై తిరిగొస్తున్న తొమ్మిది మంది స్నేహితులు దుర్మరణం
ఆదివారం నాడు రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఝలావర్ జిల్లాలో ఒక వ్యాన్.. ఒక ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు
By Medi Samrat Published on 21 April 2024 2:30 PM IST
జంట హత్యల కలకలం.. అనూషను కత్తితో పొడిచి చంపిన సురేష్ను.. రాయితో కొట్టి చంపిన అనూష తల్లి
24 ఏళ్ల మహిళను 44 ఏళ్ల వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతురాలి తల్లి రాయితో కొట్టడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
By అంజి Published on 21 April 2024 11:00 AM IST
కలకలం.. ఎక్స్పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి
పంజాబ్లోని పాటియాలాలోని ఓ కిరాణా దుకాణంలో కొన్న చాక్లెట్లు తినడంతో ఏడాదిన్నర వయసున్న బాలిక రక్త వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైంది.
By అంజి Published on 21 April 2024 7:39 AM IST
Telangana: అనుమతుల్లేని 3 క్లినిక్లపై డీసీఏ దాడులు.. కాలం చెల్లిన మందుల గుర్తింపు
రాష్ట్రవ్యాప్తంగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు నిర్వహిస్తున్న క్లినిక్లపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)...
By అంజి Published on 20 April 2024 7:34 AM IST
పోలీసులపై రాడ్లతో దాడి చేసిన నైజీరియన్స్
కర్ణాటక రాజధాని బెంగుళూరులో నైజీరియన్లు పోలీసులు మీద దాడికి తెగబడ్డారు. నైజీరియన్ పౌరుల బృందం డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో వారి నివాసంపై సెంట్రల్...
By Medi Samrat Published on 19 April 2024 6:45 PM IST
ప్రియురాలిని కట్టేసి చిత్రహింసలు.. కళ్లల్లో, నోటిలో కారం పోసి మరీ..
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఓ వ్యక్తి ఓ మహిళపై దారుణంగా దాడి చేసి, ఆమెను కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.
By అంజి Published on 19 April 2024 1:03 PM IST
అమెరికాలోని దుకాణంలో దొంగతనం.. ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్
అమెరికాలోని న్యూజెర్సీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు ఓ సూపర్ మార్కెట్లో దొంగతనానికి పాల్పడ్డారనే...
By అంజి Published on 19 April 2024 8:28 AM IST
ప్రేమించట్లేదని దారుణం.. కాంగ్రెస్ నేత కూతురిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
కర్ణాటకలోని హుబ్బల్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తెను ఆమె కళాశాల క్యాంపస్లో ఆమె మాజీ సహవిద్యార్థి గురువారం హత్య చేశాడు.
By అంజి Published on 19 April 2024 6:53 AM IST
స్క్రూడ్రైవర్తో డబుల్ మర్డర్..!
తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం డబుల్ మర్డర్ జరిగింది. స్క్రూడ్రైవర్తో 30 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలిని, ఆమె 17 ఏళ్ల సోదరుడు హత్యకు...
By Medi Samrat Published on 18 April 2024 8:00 PM IST
ఉద్యోగికి బెదిరింపులు.. కేసీఆర్ సోదరుని కుమారుడిపై మరో కేసు బుక్
అక్రమ భూదందా కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు బుక్ అయ్యింది.
By అంజి Published on 18 April 2024 11:19 AM IST
దారుణం.. 'జై శ్రీరామ్' నినాదం చేశారని.. ముగ్గురు వ్యక్తులపై దాడి
బెంగళూరులో బుధవారం "జై శ్రీరామ్" నినాదాలు చేశారనే ఆరోపణతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను కొట్టి, దాడి చేశారు.
By అంజి Published on 18 April 2024 6:47 AM IST
ఎక్స్ ప్రెస్ వే మీద ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ట్రైలర్ ట్రక్కును ఢీకొనడంతో పది మంది మృతి చెందగా
By Medi Samrat Published on 17 April 2024 6:45 PM IST














