క్రైం - Page 179
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు.. చివరికి
ఎల్బీ నగర్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో శవమై కనిపించాడు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల వల్ల వచ్చిన ఆర్థిక నష్టాల కారణంగా
By Medi Samrat Published on 17 April 2024 3:30 PM IST
కారులో విద్యార్థితో నగ్నంగా కనిపించిన టీచర్.. అసలు ఏమైందంటే?
నెబ్రాస్కాకు చెందిన 45 ఏళ్ల వివాహిత టీచర్ కారులో 17 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం కలిగి ఉన్నందుకు అరెస్టు చేయబడింది.
By అంజి Published on 17 April 2024 9:10 AM IST
ఆ అనుమానంతో.. కూతురిని, బంధువును చంపిన తండ్రీకొడుకులు
సంబంధం ఉందనే అనుమానంతో తన కుమార్తెను, దూరపు బంధువును హత్య చేసినందుకు మంగళవారం ఢిల్లీలోని భజన్పురాలో ఒక వ్యక్తి, అతని కొడుకును అరెస్టు చేశారు.
By అంజి Published on 17 April 2024 6:59 AM IST
భార్యను నరికి చంపిన భర్త.. మృతదేహంతోనే చాలా గంటలపాటు కూర్చొని.. చివరకు
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపి, స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని సోమవారం అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 April 2024 8:25 AM IST
ఫ్లైఓవర్పై నుంచి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలోని బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్పై నుంచి జారిపడటంతో ఐదుగురు మరణించారు.
By అంజి Published on 16 April 2024 6:18 AM IST
ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ సినీ నిర్మాత
కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు.
By అంజి Published on 15 April 2024 11:35 AM IST
Hyderabad: కిరాణా కొట్టు ముసుగులో.. భారీగా గంజాయి చాక్లెట్ల విక్రయం
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణంపై సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) దాడులు చేసింది.
By అంజి Published on 15 April 2024 9:36 AM IST
అఫైర్ ఉందని.. ఆమెను ఏమి చేశారంటే?
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఓ మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 April 2024 5:05 PM IST
Chhattisgarh: పోలీసులకు లొంగిన ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నక్సలైట్లు
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఇద్దరు మహిళా క్యాడర్లతో సహా ఆరుగురు నక్సలైట్లు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారి తెలిపారు.
By అంజి Published on 14 April 2024 1:14 PM IST
నీళ్ల కోసం గొడవ.. మహిళను కత్తితో పొడిచి చంపిన 15 ఏళ్ల బాలిక
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళని కత్తితో పొడిచి చంపిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం 15 ఏళ్ల బాలికను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 14 April 2024 12:06 PM IST
యూట్యూబర్ జంట గొడవ.. బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి దూకడంతో..
హర్యానాలో దారుణం జరిగింది. బహదూర్గఢ్లోని ఓ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్న జంట తమ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి మరణించారు.
By అంజి Published on 14 April 2024 6:42 AM IST
ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలు
ఏప్రిల్ 12, శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాలలో వర్షం కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 13 April 2024 8:45 PM IST











