క్రైం - Page 175
భార్య భర్తల మధ్య గొడవ.. మూగ కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిన తల్లి
కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ.. తన భర్తతో గొడవల కారణంగా తన ఆరేళ్ల కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిందని పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 6 May 2024 9:00 AM IST
అన్నను గొడ్డలితో నరికి చంపిన 14 ఏళ్ల బాలిక.. అబ్బాయిలతో ఫోన్ మాట్లాడొద్దన్నాడని..
అబ్బాయిలతో ఫోన్ మాట్లాడొద్దని హెచ్చరించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్న(18)ను గొడ్డలితో నరికి చంపింది.
By అంజి Published on 6 May 2024 7:45 AM IST
బాలికపై నలుగురు మైనర్లు గ్యాంగ్ రేప్.. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
జార్ఘండ్లో దారుణం వెలుగు చూసింది. 19 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
By అంజి Published on 5 May 2024 7:00 PM IST
దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తండ్రి.. స్కూల్ నుంచి తీసుకొచ్చి మరీ..
ఢిల్లీలోని కేశవపురం ప్రాంతంలో ఓ వ్యక్తి తన పిల్లలిద్దరినీ పాఠశాల నుంచి తీసుకొచ్చిన తర్వాత వారికి విషమిచ్చి చంపినట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.
By అంజి Published on 5 May 2024 3:14 PM IST
మెట్రోలో దారుణం.. 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. అక్కడి మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి 16 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో...
By అంజి Published on 5 May 2024 2:03 PM IST
దారుణం.. ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను చంపిన చెల్లి
ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 10:47 AM IST
పవిత్ర గ్రంథంలో పేజీలు చింపాడని.. యువకుడిని కొట్టి చంపిన స్థానికులు
పంజాబ్లోని గురుద్వారాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 9:21 AM IST
దారుణం.. కాళీదేవి పాత్రలో లీనమైన బాలుడు.. కత్తితో పిల్లవాడి గొంతు కోసేశాడు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. బుధవారం కాళీ దేవి పాత్ర పోషిస్తున్న బాలుడు.. రాక్షసుడి పాత్రలో ఉన్న 11 ఏళ్ల బాలుడి గొంతు కోశాడు.
By అంజి Published on 3 May 2024 4:09 PM IST
ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లి... మహిళ మృతి
ఈ సంఘటన హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:56 AM IST
'గవర్నర్ నన్ను వేధించాడు'.. మహిళా సిబ్బంది సంచలన ఆరోపణ
వెస్ట్బెంగాల్ రాజధాని కోల్కతాలోని రాజ్భవన్లో తాత్కాలిక మహిళా సిబ్బంది.. గురువారం గవర్నర్ సివి ఆనంద బోస్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 2 May 2024 9:12 PM IST
ఉద్యోగ ఆశవాహులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం
బ్యాంక్రి క్రూట్మెంట్ పరీక్షకు అభ్యర్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటన దక్షిణ అస్సాంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.
By అంజి Published on 2 May 2024 4:24 PM IST
బావిలో పడిన మేకను రక్షించబోయి.. ఊపిరాడక వ్యక్తి మృతి
ముళ్లసేరి అంగన్వాడీ సమీపంలోని తన ఇంటి వద్ద ఉన్న బావిలో పడిన మేకను రక్షించే ప్రయత్నంలో అల్తాఫ్ అనే 25 ఏళ్ల వ్యక్తి బుధవారం ఊపిరాడక మృతి చెందాడు.
By అంజి Published on 1 May 2024 4:44 PM IST














