క్రైం - Page 174
ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత, రూ.8.40 కోట్లు సీజ్
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున నగదును సీజ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 9:19 AM IST
యువతితో ఫోన్ మాట్లాడుతూ ప్రేమికుడు ఆత్మహత్య
ఓ యువకుడు తన ప్రేయసి దూరం పెడుతుందని బాధను తట్టుకోలేకపోయాడు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 8:20 AM IST
మానవ అక్రమ రవాణా నెట్వర్క్.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మానవ అక్రమ రవాణా నెట్వర్క్లో భాగమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
By M.S.R Published on 8 May 2024 6:30 PM IST
విషాదం.. చికెన్ షవర్మ తిని యువకుడు మృతి
మహారాష్ట్రలోని ముంబైలో పాడైపోయిన చికెన్తో చేసిన షవర్మ తిని ఓ యువకుడు చనిపోయాడు. ఈ షవర్మ తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రిలో...
By అంజి Published on 8 May 2024 4:24 PM IST
ఇద్దరిని కర్రతో కొట్టి చంపిన సైకో
బుధవారం ఉదయం యూపీలోని తప్పల్ ప్రాంతంలోని నూర్పూర్ గ్రామంలో మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి(పిచ్చి వాడు) కర్రతో గ్రామంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై...
By Medi Samrat Published on 8 May 2024 12:25 PM IST
డబ్బులు ఇవ్వలేదని రూమ్లో బంధించి విద్యార్థిపై సీనియర్ల దాడి.. బట్టలు ఊడదీసి..
ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్లో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 8:34 AM IST
మైనర్ బాలికను బంధించి.. ఏడుగురు సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను ఏడుగురు వ్యక్తులు బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 7 May 2024 8:34 PM IST
సూర్యాపేటలో నకిలీ క్లినిక్పై డీసీఏ దాడులు.. రూ. 1.5 లక్షల విలువైన మెడిసన్స్ స్వాధీనం
దాడలోని నయానగర్ మెయిన్ రోడ్డులో నకిలీ వైద్యుడు తోట ప్రసాద్బాబు నివాసంపై డీసీఏ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 May 2024 7:45 PM IST
ఆస్పత్రి బెడ్పైనే భార్యను గొంతు కోసి చంపిన భర్త.. మెడికల్ బిల్లులు చెల్లించలేక..
వైద్యం చేయించే ఖర్చు భరించలేక ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆ మహిళ తన అనారోగ్యానికి కాదు, అధిక వైద్య ఖర్చుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
By అంజి Published on 7 May 2024 4:49 PM IST
దారుణం.. భార్య, కూతురిని చంపిన తండ్రి.. కొడుకును చంపబోయి..
కేరళలోని కొల్లం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి ముందు తన భార్య, కుమార్తెను గొంతు కోసి చంపాడు.
By అంజి Published on 7 May 2024 3:38 PM IST
వాటర్ ట్యాంక్ లో మహిళ శవం.. భర్త ఎక్కడ?
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీలోని స్టాఫ్ క్వార్టర్స్లోని వాటర్ ట్యాంక్ నుండి ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 7 May 2024 10:30 AM IST
విషాదం.. క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఎన్ఐటీ విద్యార్థి ఆత్మహత్య
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) విద్యార్థి సోమవారం కేరళలోని కోజికోడ్ జిల్లాలోని యూనివర్సిటీ భవనంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 6 May 2024 12:19 PM IST














