క్రైం - Page 112
టీడీపీ హెడ్ ఆఫీసుపై దాడి.. వైసీపీ నేత నందిగాం సురేష్ అరెస్ట్
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 5 Sept 2024 10:46 AM IST
బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి.. వీడియో నెట్టింట వైరల్ కావడంతో..
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో 70 ఏళ్ల దుకాణదారుడు దళిత బాలికపై లైంగిక వేధింపుల వీడియో ఆన్లైన్లో కనిపించడంతో బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు...
By అంజి Published on 5 Sept 2024 7:23 AM IST
ధూమ్-2 రేంజి దొంగతనం చేశాడు.. చివరికి పడిపోయాడు..!
బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్ మ్యూజియం లోపలికి వెళ్లి అరుదైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By Medi Samrat Published on 4 Sept 2024 9:30 PM IST
పొరబడి.. 25 కిలోమీటర్లు వెంబడించి.. విద్యార్థిని చంపిన గోసంరక్షకులు
హర్యానాలోని ఫరీదాబాద్లో 19 ఏళ్ల 12వ తరగతి విద్యార్థిని పశువుల స్మగ్లర్గా భావించి కాల్చి చంపారు.
By అంజి Published on 3 Sept 2024 11:11 AM IST
Nandyal: విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వ్యక్తిని కట్టేసి కొట్టిన స్థానికులు
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించి పట్టుబడ్డాడు.
By అంజి Published on 2 Sept 2024 4:30 PM IST
Hyderabad: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో నివసిస్తున్న ఓ భార్య తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తాను ఆత్మహత్య...
By అంజి Published on 2 Sept 2024 2:00 PM IST
14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. బీజేపీ నేత అరెస్ట్, బహిష్కరణ
ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నాయకుడిని అరెస్టు చేశారు.
By అంజి Published on 1 Sept 2024 7:43 PM IST
ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలికపై.. ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులు
పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని ఓ ఆసుపత్రిలో శనివారం నాడు 13 ఏళ్ల బాలికను లేబొరేటరీ టెక్నీషియన్ వేధించినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 1 Sept 2024 3:41 PM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 10:15 AM IST
తల్లిని హత్యచేసి 'సారీ మామ్' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన యువకుడు
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 8:22 AM IST
సిమ్ కార్డుల దందా.. హైదరాబాద్లో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
ముందుగా యాక్టివేట్ చేయబడిన ఎయిర్ టేల్ సిమ్ కార్డులను కొనుగోలు చేయడం, విక్రయించడంలో ఓ ముఠా ఆరితేరింది.
By అంజి Published on 30 Aug 2024 2:19 PM IST
మైనర్పై అత్యాచారంతో ఆగ్రహించిన గుంపు.. దుకాణాలు ధ్వంసం, వాహనాలకు నిప్పు
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బుధవారం ఓ మైనర్పై అత్యాచారం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగగా, ఆగ్రహించిన గుంపు వాహనాలకు నిప్పు పెట్టారు.
By అంజి Published on 30 Aug 2024 10:56 AM IST