క్రైం - Page 111
దారుణం.. దళిత బాలికపై గ్యాంగ్రేప్.. ఇటుకతో కొట్టి..
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఆదివారం లక్నోలో 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 9 Sept 2024 2:55 PM IST
షాద్నగర్లో 8 ఏళ్ల బాలుడు దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణ ఘటన జరిగింది. 8 ఏళ్ల బాలుడు దొంగల చేతిలో హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 9 Sept 2024 12:36 PM IST
భర్తను కిరాతకంగా చంపిన భార్య.. సాయం చేసిన అత్త
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 10:59 AM IST
ఇన్స్టాలో పరిచయం.. యువతిని 20రోజులు రూమ్లో బంధించిన వ్యక్తి
సోషల్ మీడియా కాలం నడుస్తోంది. స్నేహితులు ఈజీగా పెరిగిపోతున్నారు.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 9:45 AM IST
భర్తతో కలిసి వెళుతూ ఉండగా.. బంగారు గొలుసు లాగేశారు
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీల్పూర్ గ్రామంలో పట్టపగలు ఓ మహిళ నుంచి బంగారు గొలుసు లాక్కున్న ఆరోపణలపై ఇద్దరు...
By అంజి Published on 8 Sept 2024 8:30 PM IST
వీడియోలను చూపిస్తూ.. ఏడాదిగా లైంగికంగా వేధించాడు
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరేందర్ బహదూర్ పాల్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి.
By అంజి Published on 8 Sept 2024 7:01 PM IST
9 రోజుల పసికందుకు విషమిచ్చి.. మృతదేహాన్ని పెరట్లో పాతిపెట్టిన తల్లిదండ్రులు
తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. తమిళనాడులోని వెల్లూరు పోలీసులు తమ తొమ్మిది రోజుల పసికందు మృతికి సంబంధించి దంపతులను అరెస్టు చేశారు.
By అంజి Published on 8 Sept 2024 2:20 PM IST
హైదరాబాద్లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు
14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రాకేష్ అనే 24 ఏళ్ల యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది
By Medi Samrat Published on 6 Sept 2024 9:05 PM IST
హైస్కూల్ బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు
హైస్కూల్ బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 6 Sept 2024 8:00 PM IST
దారుణం.. రోడ్డు పక్కనే మహిళపై అత్యాచారం.. వీడియో తీసిన బాటసారులు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రద్దీగా ఉండే రోడ్డు పక్కన మహిళపై అత్యాచారం జరిగింది. బాటసారులు జోక్యం చేసుకోవడానికి బదులుగా, లైంగిక వేధింపులను వారి...
By అంజి Published on 6 Sept 2024 5:24 PM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి.. ఆపై తల్లి సూసైడ్
ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువు వద్ద గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి.. ఆపై తాను చెరువులోకి దూకి...
By అంజి Published on 6 Sept 2024 10:29 AM IST
నీట్కు సిద్ధమవుతోన్న 21 ఏళ్ల విద్యార్థి సూసైడ్.. ఈ ఏడాది ఇది 15వ ఆత్మహత్య
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షకు సిద్ధమవుతున్న 21 ఏళ్ల విద్యార్థి, రాజస్థాన్లోని కోట నగరంలో తన అద్దె వసతి గృహంలో ఉరివేసుకుని...
By అంజి Published on 5 Sept 2024 11:59 AM IST