ఆంధ్రప్రదేశ్ - Page 70
పాకిస్థాన్ కాల్పుల్లో..తెలుగు జవాన్ వీర మరణం
ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ వీర మరణం పొందారు.
By Knakam Karthik Published on 9 May 2025 12:56 PM IST
బీఆర్ఏజీసీఈటీ -2025 సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా...
By Medi Samrat Published on 9 May 2025 12:00 PM IST
విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి భద్రత పెంచిన కేంద్రం
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
By Knakam Karthik Published on 9 May 2025 7:48 AM IST
గుడ్న్యూస్..మే 15 నుంచి వాట్సాప్ గవర్నన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ
మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 May 2025 9:15 PM IST
Video: అధికారంలోకి వచ్చాక సినిమా వేరే లెవెల్లో ఉంటుంది: జగన్
వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హెచ్చరించారు
By Knakam Karthik Published on 8 May 2025 4:48 PM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర రాజధానిగా అమరావతికి ప్రతిపాదన
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 8 May 2025 3:51 PM IST
రాజకీయాలను సీఎం చంద్రబాబు దారుణంగా దిగజార్చారు: మాజీ సీఎం జగన్
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తన అవినీతి, తప్పుడు వాగ్దానాలతో రాజకీయాలను అధోగతిలోకి నెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ...
By అంజి Published on 8 May 2025 7:09 AM IST
‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిస్థితులపై పూర్తి సన్నద్దత
‘ఆపరేషన్ సిందూర్’ అనంతర సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు.
By Medi Samrat Published on 7 May 2025 8:49 PM IST
వారికి 2 లక్షల రూపాయలు సాయం అందజేసిన వైసీపీ
సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ సాయం చేసింది.
By Medi Samrat Published on 7 May 2025 6:40 PM IST
సీఎం చంద్రబాబు ఛైర్మన్గా P-4 ఫౌండేషన్
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 7 May 2025 5:34 PM IST
ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం, మోడీకి మద్దతుగా నిలుస్తాం: పవన్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:09 PM IST
నూతన రైస్ కార్డుల విషయంలో గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు రేపటి (బుధవారం )నుండి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార &...
By Medi Samrat Published on 6 May 2025 8:00 PM IST