ఆంధ్రప్రదేశ్ - Page 71
ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
ఆటో/ క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
By అంజి Published on 17 Sept 2025 7:54 AM IST
'ఇవేం ధరలు.. రైతు అనేవాడు బతకొద్దా?'.. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లోని రైతుల దుస్థితి పట్ల ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పూర్తి నిర్లక్ష్యం, ఉదాసీనతగా ఉంటున్నారని వైఎస్ఆర్సి అధ్యక్షుడు..
By అంజి Published on 17 Sept 2025 6:31 AM IST
జోక్యం చేసుకోలేము : సుప్రీం కోర్టు
వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 16 Sept 2025 8:20 PM IST
'ఆరోగ్యశ్రీ' బకాయిలు చెల్లించకుండా కుట్రలు ఎందుకు?..ప్రభుత్వంపై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకాన్ని అణగదొక్కిందని APCC చీఫ్ YS షర్మిల...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:12 PM IST
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోంది: సీఎం చంద్రబాబు
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ డ్రామా ఆడుతుందని.. సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:39 PM IST
అమరావతిలో జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు
అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ కార్యదర్శి భాస్కర్...
By Knakam Karthik Published on 16 Sept 2025 1:01 PM IST
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది.
By అంజి Published on 16 Sept 2025 10:28 AM IST
ఏపీలో వైద్య సేవలకు బ్రేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్(ASHA) ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 6:31 PM IST
ఏపీలో వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం 'ఇండస్ట్రీ డే'
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 15 Sept 2025 6:20 PM IST
ఏపీలో విషాదం, స్కూల్ గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి..10 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో, పాఠశాల గోడ కూలిపోవడంతో ఐదేళ్ల విద్యార్థి మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 15 Sept 2025 5:15 PM IST
యూరియా వినియోగం తగ్గిస్తే ప్రోత్సాహాకాలు..రైతులకు చంద్రబాబు శుభవార్త
యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 2:28 PM IST
సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 15 Sept 2025 12:28 PM IST














