ఆంధ్రప్రదేశ్ - Page 72
ఏపీలో ఏడు కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏడు కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు..
By అంజి Published on 22 Oct 2025 7:11 AM IST
ఏపీలో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
By అంజి Published on 22 Oct 2025 6:25 AM IST
భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు...
By Medi Samrat Published on 21 Oct 2025 8:30 PM IST
కోనసీమ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణా సంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:54 PM IST
ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST
రేపు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 3:02 PM IST
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:13 AM IST
అన్ని ఫార్మాట్లకు ప్రాతినిధ్యం.. ఆంధ్రా నుంచి తొలి క్రికెటర్గా నితీష్ రెడ్డి
విశాఖపట్నంకు చెందిన యువ భారత క్రికెటర్ కె. నితీష్ కుమార్ రెడ్డి ఆదివారం పెర్త్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డే..
By అంజి Published on 21 Oct 2025 8:37 AM IST
Andhrapradesh: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
రాబోయే 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By అంజి Published on 21 Oct 2025 8:15 AM IST
కేంద్రం సపోర్ట్తో ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది: సీఎం చంద్రబాబు
కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన పార్టీ-బీజేపీ కూటమికి ప్రజలు ఆధిక్యం కల్పించడం ద్వారా..
By అంజి Published on 21 Oct 2025 6:55 AM IST
దీపావళి వేళ.. మరో గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
దీపావళి వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు.
By Medi Samrat Published on 19 Oct 2025 5:28 PM IST
డిజిటల్ అరెస్ట్ స్కామ్.. టీడీపీ ఎమ్మెల్యే నుండి రూ.1.07 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు
పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్టులను ఎత్తిచూపే మరో కేసు ఇది. కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్) మైదుకూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే పుట్టా...
By అంజి Published on 19 Oct 2025 1:40 PM IST














