ఆంధ్రప్రదేశ్ - Page 38
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్ వచ్చారు. న్యూజిలాండ్ దిగ్గజం గ్యారీ స్టీడ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు.
By Medi Samrat Published on 14 Sept 2025 7:22 PM IST
నవరాత్రి ఉత్సవాలకు వేళాయె.. తేదీలు తెలుసుకోండి
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
By Medi Samrat Published on 14 Sept 2025 7:20 PM IST
లండన్లో అవార్డు అందుకున్న నారా దేవాన్ష్.. స్పందించిన తండ్రి
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు.
By Medi Samrat Published on 14 Sept 2025 5:23 PM IST
పశ్చిమ గోదావరిలో ఆలయానికి నిప్పంటించిన వ్యక్తి.. అరెస్టు
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగలుతురు మండల కేంద్రంలోని గడ్డితో కప్పబడిన ఒక స్థానిక దేవత నడివీధి ముత్యాలమ్మ వారి గుడికి..
By అంజి Published on 14 Sept 2025 9:00 AM IST
ఏపీలోని వాహనదారులకు గుడ్న్యూస్.. 'ఆటో మిత్ర' మార్గదర్శకాలు విడుదల
సొంత ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లూ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారికి ఏడాదికి 15 వేలు రూపాయలు ఆటో...
By అంజి Published on 14 Sept 2025 6:32 AM IST
ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం
రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు
By Knakam Karthik Published on 13 Sept 2025 6:46 PM IST
Andrapradesh: రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు
రాష్ట్రంలో ఎస్పీల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు
By Knakam Karthik Published on 13 Sept 2025 5:47 PM IST
తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Knakam Karthik Published on 13 Sept 2025 5:15 PM IST
మీలా విఫలం కాకూడదనే అలా చేశాం..జగన్కు మంత్రి సత్యకుమార్ లేఖ
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు
By Knakam Karthik Published on 13 Sept 2025 4:11 PM IST
ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై దాడి.. ఖండించిన వైఎస్ జగన్
కృష్ణా జిల్లాలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
By అంజి Published on 13 Sept 2025 8:31 AM IST
వైఎస్ జగన్ రాకకై డిప్యూటీ సీఎం ఎదురుచూపులు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వడం లేదు
By Medi Samrat Published on 12 Sept 2025 8:00 PM IST
నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్
కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత...
By Medi Samrat Published on 12 Sept 2025 5:35 PM IST














