ఆంధ్రప్రదేశ్ - Page 37
ఏపీలో వైద్య సేవలకు బ్రేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్(ASHA) ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 6:31 PM IST
ఏపీలో వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం 'ఇండస్ట్రీ డే'
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 15 Sept 2025 6:20 PM IST
ఏపీలో విషాదం, స్కూల్ గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి..10 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో, పాఠశాల గోడ కూలిపోవడంతో ఐదేళ్ల విద్యార్థి మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 15 Sept 2025 5:15 PM IST
యూరియా వినియోగం తగ్గిస్తే ప్రోత్సాహాకాలు..రైతులకు చంద్రబాబు శుభవార్త
యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 2:28 PM IST
సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 15 Sept 2025 12:28 PM IST
కలెక్టర్లు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలి: చంద్రబాబు
కలెక్టర్లు బ్యూరోక్రాటిక్గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలి..అని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 12:12 PM IST
'ముందు సీఎం చంద్రబాబు ఆ పని చేయించాలి'.. రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు వివాదాస్పద ట్వీట్
రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావు.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 Sept 2025 12:08 PM IST
Andrapradesh: మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 11:16 AM IST
23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాలో 23,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
By అంజి Published on 15 Sept 2025 10:15 AM IST
తురకపాలెం భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదు: ఆరోగ్య శాఖ
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక వర్గం మీడియాలో...
By అంజి Published on 15 Sept 2025 8:22 AM IST
తిరుపతిలో రోజుకు లక్ష మంది రాకపోకలు సాగించేలా అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం
రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని...
By Medi Samrat Published on 14 Sept 2025 7:28 PM IST
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్ వచ్చారు. న్యూజిలాండ్ దిగ్గజం గ్యారీ స్టీడ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు.
By Medi Samrat Published on 14 Sept 2025 7:22 PM IST














