ఆంధ్రప్రదేశ్ - Page 37
మరణించిన న్యాయవాదుల కుటుంబాల కోసం రూ.46 కోట్లు విడుదల
రాష్ట్రంలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం అందించడంలో భాగంగా కూటమి ప్రభుత్వం రూ. 46 కోట్లు మొత్తాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు...
By Medi Samrat Published on 8 Nov 2025 9:00 PM IST
కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
కుప్పంలోని ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శనివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 8 Nov 2025 4:19 PM IST
ఆ ప్రాంతం ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డా.. అక్కడే పవన్ పర్యటన.!
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
By Medi Samrat Published on 8 Nov 2025 1:44 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. ఏడుగురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా...
By అంజి Published on 8 Nov 2025 11:52 AM IST
'జియోసడక్తో గ్రామీణ రోడ్ల అనుసంధానం'.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి కె. పవన్ కళ్యాణ్.. అన్ని గ్రామీణ రోడ్లను జియోసడక్ కు...
By అంజి Published on 8 Nov 2025 9:50 AM IST
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. పంటలకు మద్ధతు ధర ఇస్తాం: సీఎం చంద్రబాబు
రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి) నిర్ధారించేందుకు తగిన ప్రాధాన్యత...
By అంజి Published on 8 Nov 2025 7:43 AM IST
రాష్ట్రంలో మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లు : సీఎం చంద్రబాబు
పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు.. అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 7 Nov 2025 6:49 PM IST
వరల్డ్ కప్ స్టార్కు భారీ నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు..!
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు.
By Medi Samrat Published on 7 Nov 2025 2:38 PM IST
సీఎం చంద్రబాబును కలిసిన 'వరల్డ్ కప్' స్టార్..!
తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు
By Knakam Karthik Published on 7 Nov 2025 1:30 PM IST
మధ్యంతర బెయిల్.. సస్పెన్స్ నవంబర్ 11 వరకూ!!
నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను విజయవాడ ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 8:40 PM IST
గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 6 Nov 2025 5:11 PM IST
వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు..హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్
వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు..అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:16 PM IST














