ఆంధ్రప్రదేశ్ - Page 351
చంద్రబాబు దౌర్జన్యం నశించాలి: మంత్రి రోజా
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్గా మారాయి.
By Srikanth Gundamalla Published on 14 April 2024 2:27 PM IST
'సీఎం జగన్ త్వరగా కోలుకోవాలి'.. రాయి దాడి ఘటనపై స్పందించిన ప్రధాని
ఏపీ సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శనివారం జరిగిన రాళ్ల దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 14 April 2024 10:09 AM IST
సీఎం జగన్పై దాడి.. చంద్రబాబు, లోకేష్ రియాక్షన్.. వైసీపీ కీలక ప్రకటన
రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు.
By అంజి Published on 14 April 2024 6:33 AM IST
'అమరావతే ఆంధ్రుల శాశ్వత రాజధాని'.. చంద్రబాబు కీలక హామీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.
By అంజి Published on 14 April 2024 6:19 AM IST
చంద్రబాబుకు భయం పట్టుకుంది : అనిల్ కుమార్ యాదవ్
నాలుగు సంవత్సరాల 11 నెలల పాటూ.. వాలంటీర్లను దొంగలంటూ.. రకరకాలుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్లకి 10 వేల రూపాయలు ఇస్తానంటూ అబద్ధాలు...
By Medi Samrat Published on 13 April 2024 10:00 PM IST
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై దాడి.. కనుబొమ్మపై గాయం
విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి రాళ్లతో...
By Medi Samrat Published on 13 April 2024 9:45 PM IST
హీటెక్కిన కడప రాజకీయం.. విమలా రెడ్డి వర్సెస్ షర్మిల
ఎన్నికల వేళ వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. వైఎస్ వివేకా హత్య విషయమై మేనత్త విమలారెడ్డి, షర్మిలా రెడ్డి...
By Medi Samrat Published on 13 April 2024 2:36 PM IST
బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి: సీఎం జగన్
ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 April 2024 2:00 PM IST
Andhra Pradesh: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 13 April 2024 8:20 AM IST
మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం.. అందుకే బయటకు తీశాను : ఉండవల్లి అరుణ్ కుమార్
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
By Medi Samrat Published on 12 April 2024 9:45 PM IST
చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతలు సమావేశమయ్యారు. రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది.
By Medi Samrat Published on 12 April 2024 7:30 PM IST
సీఎం జగన్ నామినేషన్ దాఖలుకి ముహూర్తం ఖరారు
ష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 April 2024 5:30 PM IST














