ఆంధ్రప్రదేశ్ - Page 352
చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతలు సమావేశమయ్యారు. రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది.
By Medi Samrat Published on 12 April 2024 7:30 PM IST
సీఎం జగన్ నామినేషన్ దాఖలుకి ముహూర్తం ఖరారు
ష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 April 2024 5:30 PM IST
ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 12:30 PM IST
టీడీపీ, జనసేన కలిసినప్పటి నుంచి జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 10:57 AM IST
రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం సీజ్
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన...
By Medi Samrat Published on 11 April 2024 7:15 PM IST
ఏపీలో సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి : కొడాలి నాని
ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ సీనియర్ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు
By Medi Samrat Published on 11 April 2024 6:15 PM IST
AP Polls: తెలంగాణలోని ఏపీ ఓటర్లే లక్ష్యంగా.. హైదరాబాద్కు తరలివస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు
ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు నేతలు హైదరాబాద్కు చేరుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో వరుస సమావేశాలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 April 2024 12:27 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 11 April 2024 8:25 AM IST
వైఎస్ జగన్ బారి నుంచి.. ఏపీని కాపాడేందుకు కూటమికి ఓటేయండి: చంద్రబాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.
By అంజి Published on 11 April 2024 8:00 AM IST
ఏపీ అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే.. మళ్లీ ఫ్యాన్కే ఓటేయండి: సీఎం జగన్
ఏపీలో ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కొనసాగేలా వైఎస్సార్సీపీ ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను కోరారు.
By అంజి Published on 11 April 2024 7:15 AM IST
మరోసారి డీకేను కలిసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి బుధవారం బెంగళూరులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం...
By Medi Samrat Published on 10 April 2024 9:00 PM IST
డీఎంకే గెలవదన్న చిలుక.. తమిళనాడు పోలీసులు ఏమి చేశారంటే.?
తమిళనాడులోని కడలూరులో చిలుక జోతిష్యం చెప్పే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిలుకలను బందీగా ఉంచినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు
By Medi Samrat Published on 10 April 2024 8:30 PM IST














