ఆంధ్రప్రదేశ్ - Page 318
ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమే : జగన్
ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలో వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 20 Jun 2024 4:16 PM IST
సీఎం అడుగుజాడల్లోనే ఆ ఫైల్ పై తొలి సంతకం చేశాను : మంత్రి సవిత
రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకంతో రాష్ట్ర వెనకబడిన...
By Medi Samrat Published on 20 Jun 2024 3:56 PM IST
రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై త్వరలో ప్రత్యేక అకాడమీ : మంత్రి సత్యప్రసాద్
రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు,...
By Medi Samrat Published on 20 Jun 2024 3:15 PM IST
ఏపీలో గిఫ్ట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా : మంత్రి టీజీ భరత్
పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామని రాష్ట్ర...
By Medi Samrat Published on 20 Jun 2024 2:56 PM IST
పోలవరం అవినీతిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం : మంత్రి నిమ్మల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి కావాల్సి ఉండగా.. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి...
By Medi Samrat Published on 20 Jun 2024 2:50 PM IST
ఏపీలో.. ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం: చంద్రబాబు
అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చిరునామా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 20 Jun 2024 2:47 PM IST
గత ప్రభుత్వ దోపిడీపై సమగ్ర విచారణ జరిపిస్తా: మంత్రి నారా లోకేష్
విశాఖపట్నంలో రూ. 500 కోట్లతో హిల్ ప్యాలెస్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
By అంజి Published on 20 Jun 2024 2:15 PM IST
ఆ అధికారి పదవీకాలం పొడగించండి..కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం పదవిలో ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 11:30 AM IST
అఫీషియల్: ముద్రగడ పేరు మారింది.. కొత్తపేరు ఇదే
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో చేసిన సవాల్తో అధికారికంగా తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.
By అంజి Published on 20 Jun 2024 10:03 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 6:26 AM IST
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీలు చేసింది. కొందరిని జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 19 Jun 2024 8:41 PM IST
సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 19 Jun 2024 8:03 PM IST














