ఆంధ్రప్రదేశ్ - Page 303
ఢిల్లీలో వైఎస్ జగన్ చేయనున్న ధర్నా.. రాజకీయ డ్రామా: టీడీపీ
జూలై 24న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ సోమవారం విమర్శలు చేసింది.
By అంజి Published on 22 July 2024 1:24 PM IST
మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీస్లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబ సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 12:34 PM IST
అమెరికాలో కారు ప్రమాదం.. ఆంధ్రా వెటర్నరీ విద్యార్థిని మృతి
ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన జెట్టి హారిక అనే 25 ఏళ్ల వెటర్నరీ విద్యార్థిని జూలై 20, శనివారం అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో జరిగిన కారు...
By అంజి Published on 22 July 2024 12:28 PM IST
AP Assembly: రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న గవర్నర్
విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్...
By అంజి Published on 22 July 2024 11:22 AM IST
AP Assembly: గవర్నర్ ప్రసంగం.. నల్ల కండువాలతో వైసీపీ నిరసన
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
By అంజి Published on 22 July 2024 10:43 AM IST
అమరావతి రైతులకు శుభవార్త.. నెలాఖరు వరకు డబ్బులు!
అమరావతి రైతులకు అధికారులు శుభవార్త చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 8:15 AM IST
Andhra Pradesh: నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 July 2024 6:36 AM IST
విశాఖపట్నంలో వైసీపీకి షాక్
విశాఖపట్నంలో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు పసుపు...
By Medi Samrat Published on 21 July 2024 7:53 PM IST
గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు
By Medi Samrat Published on 21 July 2024 4:36 PM IST
All Party Meeting : ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన వైసీపీ... మౌనంగా ఉన్న టీడీపీ నేతలు
All Party Meeting In Parliament Over Monsoon Session
By Medi Samrat Published on 21 July 2024 1:02 PM IST
ఆరేసిన బట్టలు తీస్తుండగా యువతి కరెంట్ షాక్..కాపాడబోయి తండ్రి కూడా మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2024 7:20 AM IST
జాగ్రత్తగా ఉండాలి..ఏపీ డిప్యూటీ సీఎం పవన్కు నిఘావర్గాల హెచ్చరిక
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
By Srikanth Gundamalla Published on 21 July 2024 6:50 AM IST














