ఆంధ్రప్రదేశ్ - Page 302
నేడు ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, హింసకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం దేశ రాజధానిలో నిరసన...
By అంజి Published on 24 July 2024 8:47 AM IST
నాసిరకం నెయ్యి సరఫరా.. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టిన టీటీడీ
శ్రీవారి లడ్డూల నాణ్యతను కాపాడే క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి నాసిరకం నెయ్యి సరఫరా చేసిన ఓ కాంట్రాక్టర్ను టీటీడీ బ్లాక్లిస్ట్లో...
By అంజి Published on 24 July 2024 8:24 AM IST
Andhrapradesh: పాఠశాలలకు 82 రోజులు సెలవులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం (2024-25)లో 233 రోజులు పని...
By అంజి Published on 24 July 2024 7:49 AM IST
నరసాపురం ఎంపీడీవో అదృశ్యం ఘటన విషాదాంతం..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు కథ విషాదాంతమైంది.
By Medi Samrat Published on 23 July 2024 3:56 PM IST
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాలు.. కేంద్రానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు
మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్లో నూతన రాజధాని అమరావతికి రూ.15,000 కోట్లు కేటాయించినందుకు కేంద్రానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
By అంజి Published on 23 July 2024 1:29 PM IST
మదనపల్లె సబ్కలెక్టరేట్లో అగ్నిప్రమాదంలో కుట్రకోణం.. డీజీపీ విచారణకు ఆదేశం
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
By అంజి Published on 23 July 2024 10:43 AM IST
తిరుమల భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 6:45 AM IST
అది పొలిటికల్ మర్డర్ కాదు.. జగన్ ఢిల్లీ ధర్నాపై షర్మిల సంచలన కామెంట్స్
జగన్ హత్యా రాజకీయాలు చేశారని.. గొడ్డలి రాజకీయాలు చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 22 July 2024 6:13 PM IST
వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి
వైసీపీ మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 22 July 2024 5:18 PM IST
బిహార్కు ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన.. మరీ ఏపీ సంగతేంటీ?
బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
By అంజి Published on 22 July 2024 3:09 PM IST
ఏపీలో కూడా రుణమాఫీ చేయండి : వైఎస్ షర్మిల
భారీ వర్షాలు ఒక విపత్తు.. చితికి పోయి ఉన్న రైతుల మీద పిడుగు పడ్డట్లు అయ్యిందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 22 July 2024 3:08 PM IST
ఢిల్లీలో వైఎస్ జగన్ చేయనున్న ధర్నా.. రాజకీయ డ్రామా: టీడీపీ
జూలై 24న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ సోమవారం విమర్శలు చేసింది.
By అంజి Published on 22 July 2024 1:24 PM IST














