ఆంధ్రప్రదేశ్ - Page 294
శుభవార్త.. ఎస్సీ మహిళలకు రూ.50 వేల సబ్సిడీతో రుణాలు
జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం అజయ్ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 9 Aug 2024 8:00 AM IST
Andhrapradesh: చీరలు చోరీ చేసిన ఐదుగురు మహిళలు.. కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఓ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగిలించినందుకు ఐదుగురు మహిళలపై కేసు నమోదైంది.
By అంజి Published on 9 Aug 2024 7:32 AM IST
అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్
ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేకనే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 8 Aug 2024 8:45 PM IST
AP: నో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్.. ఇక బ్రాండెడ్ లిక్కరే
ఆంధ్రప్రదేశ్లో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, నెపోలియన్, బ్లాక్ బస్టర్, స్పెషల్ స్టేటస్, లెజెండ్ లాంటివి ఇకపై దొరకవు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Aug 2024 10:29 AM IST
Andhra Pradesh: వారికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం సాయం
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 6:32 AM IST
వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్
నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు పోలీసులు.. నంద్యాల-చాపిరేవుల రహదారి సమీపంలో బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 7 Aug 2024 9:15 PM IST
అక్టోబర్ 1న నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుండి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు,...
By Medi Samrat Published on 7 Aug 2024 7:06 PM IST
ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ.? : మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడంలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 7 Aug 2024 4:51 PM IST
ఏపీ కేబినెట్ భేటీ.. ఆ నిర్ణయమే సంచలనం..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 7 Aug 2024 3:44 PM IST
రాజమండ్రి: చంద్రికా అవంతిక ఫేజ్ 2లో ఫ్లాట్లు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం
ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కేవలం రూ.26 లక్షలకు ఇస్తామంటూ చెప్పడంతో ఎంతో మంది మిడిల్ క్లాస్ జనం డబ్బులు కట్టేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Aug 2024 2:15 PM IST
ఇకపై పర్యావరణ అనుకూలమైన బ్యాగులలో తిరుమల లడ్డూ ప్రసాదం
ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించేలా DRDO బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ను అభివృద్ధి చేసింది
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Aug 2024 12:30 PM IST
ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు.? : జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవాబ్పేట్ దాడి ఘటనలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించారు.
By Medi Samrat Published on 6 Aug 2024 9:15 PM IST














