ఆంధ్రప్రదేశ్ - Page 293
తుంగభద్ర డ్యాం ఘటనతో అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు శనివారం రాత్రి తర్వాత కొట్టకుపోయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 10:45 AM IST
మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తే రేషన్ కార్డు జారీ: ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 7:29 AM IST
వాణి, కుమార్తె హైందవిని అరెస్ట్ చేయాలని పోలీసులకు దువ్వాడ ఫిర్యాదు
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 6:28 PM IST
జెండావందనం గ్రామగ్రామాన పండుగలా చేయాలి: డిప్యూటీ సీఎం పవన్
పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థను ఏపీలో కూటమి ప్రభుత్వం బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 4:55 PM IST
Tirumala: మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక ప్రకటన చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 3:08 PM IST
విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ మార్పు
ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆపరేటింగ్ షెడ్యూల్లో మార్పులను ప్రకటించింది.
By అంజి Published on 10 Aug 2024 12:45 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సాగునీటి ప్రాజెక్టుల పేర్ల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 10 Aug 2024 11:30 AM IST
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో రచ్చ.. వైసీపీపై టీడీపీ విమర్శలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి రచ్చ మొదలైంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదని భార్య వాణి, ఇద్దరు...
By అంజి Published on 10 Aug 2024 10:27 AM IST
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకం ధ్వంసం.. వైఎస్ జగన్ పేరు తొలగింపు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సామాజిక న్యాయంకు నిదర్శనంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డిఆర్ అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకాన్ని శుక్రవారం గుర్తు తెలియని...
By అంజి Published on 10 Aug 2024 10:15 AM IST
ఏపీ వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైఫండ్ భారీగా పెంపు
వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్ను పెంచుతున్నట్లు వెల్లడించింది.
By అంజి Published on 10 Aug 2024 8:38 AM IST
ఆయన కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు.!
పలువురు నేతలు వైసీపీని వీడడానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు.
By Medi Samrat Published on 9 Aug 2024 4:00 PM IST
ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి
వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు
By Medi Samrat Published on 9 Aug 2024 3:30 PM IST














