ఆంధ్రప్రదేశ్ - Page 221
Andhrapradesh: గ్రామీణ సంస్థలకు రూ.420 కోట్లు విడుదల చేసిన కేంద్రం
పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్వి ఎఫ్సి) సిఫారసులకు అనుగుణంగా 2024-25 సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రెండో...
By అంజి Published on 24 Dec 2024 12:21 PM IST
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు.
By అంజి Published on 24 Dec 2024 8:27 AM IST
నాలుగు రోజులు సొంత నియోజకవర్గానికే పరిమితం కానున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 23 Dec 2024 7:34 PM IST
గుడ్న్యూస్.. 1.18 లక్షల టిడ్కో గృహాల ప్రారంభానికి డేట్ ఫిక్స్..!
వచ్చే ఏడాది జూన్ 12 వ తేదీ కల్లా 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి...
By Medi Samrat Published on 23 Dec 2024 5:13 PM IST
Dead Body in Parcel : ఆ మృతదేహం ఎవరిదో తెలిసింది
పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో పార్శిల్ డెడ్ బాడీ మిస్టరీ వీడింది.
By Medi Samrat Published on 23 Dec 2024 4:36 PM IST
తిరుపతి వాసులకు స్వామి వారి దర్శనం.. ఈ డేట్స్ చూసుకోండి
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లాలనుకునే తిరుపతి స్థానికుల కోసం జనవరి 5, 2025న స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల...
By Medi Samrat Published on 23 Dec 2024 4:26 PM IST
గ్రాండ్గా పీవీ సింధు - వెంకట దత్తసాయి వివాహం
భారతీయ ఒలింపియన్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్పూర్లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది.
By అంజి Published on 23 Dec 2024 7:27 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
నేటి (సోమవారం) నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 23 Dec 2024 6:52 AM IST
వైకుంఠ ఏకాదశికి తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా..? ఇది తెలుసుకోండి
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11...
By Medi Samrat Published on 22 Dec 2024 8:45 PM IST
తిరుమల దర్శన టికెట్ల మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటాం
తిరుమలలో పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
By Medi Samrat Published on 22 Dec 2024 7:07 PM IST
సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి
అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 22 Dec 2024 11:51 AM IST
Andhrapradesh: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
By అంజి Published on 22 Dec 2024 7:15 AM IST














