ఆంధ్రప్రదేశ్ - Page 200
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ సేవలు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సాప్ గవర్నెన్స్లోకి...
By అంజి Published on 12 Feb 2025 6:43 AM IST
త్వరలోనే డీఎస్సీ..నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 9:25 PM IST
మద్యం ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 6:15 PM IST
ప్రజల బాధలు ఓపికతో వినండి, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు
ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపికగా వినాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఏపీ సీఎం...
By Knakam Karthik Published on 11 Feb 2025 3:24 PM IST
సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం: సీఎం చంద్రబాబు
రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదన్నారు.
By అంజి Published on 11 Feb 2025 12:44 PM IST
ఏపీలోని కుల సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవు: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 11 Feb 2025 7:43 AM IST
చికెన్ తినడం తగ్గించండి.. కోళ్లు, గుడ్లు పూడ్చేయండి: కలెక్టర్
తూర్పు గోదావరి జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల మృతిపై కలెక్టర్ ప్రశాంతి స్పందించారు. పెరవలి మండలం కానూరులోని ఓ పౌల్ట్రీఫామ్ శాంపిల్స్ను పరీక్షించగా...
By అంజి Published on 11 Feb 2025 7:05 AM IST
ఏపీ మందుబాబులకు బ్యాడ్న్యూస్.. లిక్కర్ ధరలు భారీగా పెంపు
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు 15% పెరిగాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 11 Feb 2025 6:46 AM IST
11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎలా? చట్టాలపై అవగాహన ఉందా? జగన్పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఫైర్
మాజీ సీఎం జగన్ను అసెంబ్లీకి రావాలని మొదటి నుంచీ కోరినట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 7:00 PM IST
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 6:44 PM IST
ఆ రహదారికి వంగవీటి పేరు పెట్టాలి..ఏపీ సీఎంకు షర్మిల లేఖ
విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని లేఖలో షర్మిల కోరారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 4:31 PM IST
తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)...
By అంజి Published on 10 Feb 2025 8:39 AM IST














