ఆంధ్రప్రదేశ్ - Page 199
గుడ్లు, మాంసం నిరభ్యంతరంగా తినవచ్చు : మంత్రి అచ్చెన్నాయుడు
బర్డ్ ఫ్లూ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుచున్నదని...
By Medi Samrat Published on 13 Feb 2025 4:54 PM IST
దెందులూరులో టెన్షన్ టెన్షన్
ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజక వర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది.
By Medi Samrat Published on 13 Feb 2025 4:15 PM IST
వల్లభనేని వంశీ అరెస్టు.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్
విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని.. అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే...
By Medi Samrat Published on 13 Feb 2025 3:41 PM IST
హైదరాబాద్లో వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
న్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కాగా వంశీ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించి విజయవాడకు...
By Knakam Karthik Published on 13 Feb 2025 9:17 AM IST
నిర్లక్ష్యం వల్లే రూ.2,378 కోట్ల నిధులు మురిగిపోయాయి
గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ...
By Medi Samrat Published on 12 Feb 2025 8:45 PM IST
ఎయిమ్స్కు చుక్క నీరు ఇవ్వని వారు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు...
By Medi Samrat Published on 12 Feb 2025 8:16 PM IST
అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయాం: జగన్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ సారథ్యంలో స్కామ్లు తప్ప మరేమీ జరగడంలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 4:49 PM IST
పవన్ సనాతన ధర్మ పరిరక్షణ టూర్..కేరళలోని అగస్త్య మహర్షి ఆలయ సందర్శన
పవన్ కల్యాణ్ కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 1:26 PM IST
Andhra: బర్డ్ ఫ్లూపై మంత్రి అచ్చెన్న కీలక ఆదేశాలు
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభనపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు...
By అంజి Published on 12 Feb 2025 1:15 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ..తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తనిఖీలు చేసేందుకు చెక్...
By Knakam Karthik Published on 12 Feb 2025 1:06 PM IST
రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం.. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు
రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయనుంది.
By అంజి Published on 12 Feb 2025 8:39 AM IST
కృష్ణా జిల్లాలోనూ బర్డ్ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు
ఉభయ గోదావరి జిల్లాల్లో కలకలం సృష్టిస్తోన్న బర్డ్ ఫ్లూ.. కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం మండలంలో వైరస్ నిర్దారణ అయ్యింది.
By అంజి Published on 12 Feb 2025 7:21 AM IST














