ఆంధ్రప్రదేశ్ - Page 201
నేడు విద్యార్థులకు ఆల్జెండజోల్ మాత్రల పంపిణీ
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆల్జెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ...
By అంజి Published on 10 Feb 2025 6:48 AM IST
పల్నాడు జిల్లాలో విషాదం..ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 8:04 PM IST
Andhra: మీసేవ, సచివాలయాల్లో భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు
ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించడానికి దరఖాస్తులను ఇప్పుడు మీ సేవా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సమర్పించవచ్చని భూ పరిపాలన...
By అంజి Published on 9 Feb 2025 7:38 AM IST
బిషప్ ఉడుముల బాలాను ఆర్చ్ బిషప్గా నియమించిన పోప్
ప్రస్తుతం వరంగల్ బిషప్గా పనిచేస్తున్న బిషప్ ఉడుమల బాలాను విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా పోప్ ఫ్రాన్సిస్ నియమించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Feb 2025 8:44 PM IST
ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదు : సీఎం చంద్రబాబు
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు హర్షం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Feb 2025 8:37 PM IST
వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహానికి హాజరయ్యారు.
By Medi Samrat Published on 8 Feb 2025 5:42 PM IST
Andhrapradesh: స్టార్ హోటళ్లలో మద్యం ధరలు తగ్గే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్లోని స్టార్ హోటళ్ల బార్లలో కూడా మద్యం చాలా చౌకగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అటువంటి బార్లకు వార్షిక లైసెన్స్ రుసుము...
By అంజి Published on 8 Feb 2025 8:05 AM IST
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఫోన్లలోనే అన్ని సర్టిఫికెట్లు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్న్యూస్. ఇకపై ప్రభుత్వం అందించే అన్ని సర్టిఫికెట్లు ఫోన్ ద్వారా పొందవచ్చు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర...
By అంజి Published on 8 Feb 2025 6:58 AM IST
విద్యార్థులకు భారీ శుభవార్త.. వారి స్కాలర్షిప్ రూ.12,000కు పెంపు
సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60...
By అంజి Published on 8 Feb 2025 6:38 AM IST
ఈనెల 10 నుంచి మంగళగిరిలో సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్...
By Medi Samrat Published on 7 Feb 2025 9:16 PM IST
స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు చేయూతనివ్వండి : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను కోరిన సీఎం
వన్ ఫ్యామిలీ... వన్ ఏఐ ప్రొఫెషనల్ - వన్ ఎంట్రప్రెన్యూర్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని,
By Medi Samrat Published on 7 Feb 2025 6:38 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
By Knakam Karthik Published on 7 Feb 2025 4:37 PM IST














