ఆంధ్రప్రదేశ్ - Page 186
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు..నామినేషన్ దాఖలు చేయాలని పవన్ సమాచారం
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు...
By Knakam Karthik Published on 5 March 2025 12:24 PM IST
ఆ మూవీ రెచ్చగొట్టేలా ఉందనే ఫిర్యాదులతో..ఆర్జీవీకి ఏపీ సీఐడీ నోటీసులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 12:03 PM IST
ఏపీ సర్కార్ గుడ్న్యూస్..చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం వర్తింపు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారా...
By Knakam Karthik Published on 5 March 2025 11:41 AM IST
ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్పై ఏపీ స్పీకర్ సీరియస్
ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 10:42 AM IST
గోదావరి జలాల ప్రణాళికపై.. తెలంగాణకు ఏపీ సీఎం హామీ
పోలవరం నుండి బనకచెర్లకు గోదావరి నది నీటిని మళ్లించాలనే తన ప్రభుత్వ ప్రణాళిక గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్...
By అంజి Published on 5 March 2025 10:26 AM IST
నేడు, రేపు.. రెండుసార్లు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల షెడ్యూల్ ఇలా ఉంది.
By Medi Samrat Published on 5 March 2025 9:12 AM IST
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 5 March 2025 8:03 AM IST
Andhrapradesh: హాస్టల్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో బీపీటీ రైస్తో భోజనం అందించనున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి...
By అంజి Published on 5 March 2025 6:48 AM IST
పోసాని అంతర్జాతీయ కుట్ర చేశాడా.? : అంబటి రాంబాబు
నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు
By Medi Samrat Published on 4 March 2025 9:15 PM IST
AP : ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే పాఠశాలలు.. ఉత్తర్వులు జారీ
రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలలకు పని వేళల మార్పు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి...
By Medi Samrat Published on 4 March 2025 5:59 PM IST
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్దే..వైసీపీపై ఏపీ మంత్రి ఫైర్
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.
By Knakam Karthik Published on 4 March 2025 2:44 PM IST
ఆ పథకంపై త్వరలోనే గైడ్లైన్స్ రిలీజ్ చేస్తాం.. మండలిలో మంత్రి లోకేశ్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 4 March 2025 11:34 AM IST














