ఆంధ్రప్రదేశ్ - Page 171
Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం
పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
By అంజి Published on 30 March 2025 8:02 AM IST
పాస్టర్ ప్రవీణ్ మరణంపై కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్ కీలక విషయాలు వెల్లడించారు.
By Medi Samrat Published on 29 March 2025 8:37 PM IST
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. పుట్టాలంటే ఆయనే పుట్టాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాల్లో టీడీపీ ఓ సంచలనమమని, ఓ అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
By అంజి Published on 29 March 2025 12:40 PM IST
Andhrapradesh: రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఓపెన్
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.
By అంజి Published on 29 March 2025 9:26 AM IST
Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష వాయిదా
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కారణంగా మార్చి 31 (సోమవారం) సెలవు దినంగా ప్రకటించినందున, ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల సోషల్ స్టడీస్...
By అంజి Published on 29 March 2025 7:00 AM IST
వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్
వైసీపీ నేత వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్ తగిలింది.
By Medi Samrat Published on 28 March 2025 6:33 PM IST
తిరుమలకు శ్రీలంక భక్తుడి భారీ విరాళం
శ్రీలంక జాతీయుడు సహా ముగ్గురు దాతలు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాలకు రూ.2.45 కోట్లు విరాళంగా ఇచ్చారు.
By Medi Samrat Published on 28 March 2025 5:11 PM IST
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా : వైఎస్ జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారని ఆ పార్టీ చెబుతోంది.
By Medi Samrat Published on 28 March 2025 3:36 PM IST
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి, నిరుపేద ముస్లిం కుటుంబాలను అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిబద్ధతను సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 28 March 2025 12:05 PM IST
Andhrapradesh: వడ గాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వడ గాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపేందుకు విపత్తు...
By అంజి Published on 28 March 2025 10:27 AM IST
వల్లభనేని వంశీకి బిగ్ షాక్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది.
By Medi Samrat Published on 27 March 2025 9:24 PM IST
ఆ పదవి వైసీపీ కైవసం
వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 27 March 2025 8:15 PM IST














