ఆంధ్రప్రదేశ్ - Page 169
‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిస్థితులపై పూర్తి సన్నద్దత
‘ఆపరేషన్ సిందూర్’ అనంతర సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు.
By Medi Samrat Published on 7 May 2025 8:49 PM IST
వారికి 2 లక్షల రూపాయలు సాయం అందజేసిన వైసీపీ
సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ సాయం చేసింది.
By Medi Samrat Published on 7 May 2025 6:40 PM IST
సీఎం చంద్రబాబు ఛైర్మన్గా P-4 ఫౌండేషన్
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 7 May 2025 5:34 PM IST
ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం, మోడీకి మద్దతుగా నిలుస్తాం: పవన్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:09 PM IST
నూతన రైస్ కార్డుల విషయంలో గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు రేపటి (బుధవారం )నుండి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార &...
By Medi Samrat Published on 6 May 2025 8:00 PM IST
గుడ్న్యూస్.. దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం
దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం...
By Medi Samrat Published on 6 May 2025 5:28 PM IST
Andrapradesh: కూలిన స్టేజ్..మంత్రి, ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 6 May 2025 4:18 PM IST
కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 6 May 2025 12:09 PM IST
ఏడాది కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు: మంత్రి కొలుసు
ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగు పర్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని మంత్రి కొలుసు తెలిపారు.
By అంజి Published on 6 May 2025 8:12 AM IST
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 6 May 2025 7:38 AM IST
Andhrapradesh: పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. నేడే పరిహారం పంపిణీ
అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకు వెంటనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 6 May 2025 7:02 AM IST
వారికి వార్నింగ్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.
By Medi Samrat Published on 5 May 2025 8:09 PM IST














