ఆంధ్రప్రదేశ్ - Page 169
కుట్రలో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు.. చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి: వైఎస్ షర్మిల
మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 2 April 2025 9:53 AM IST
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. ఏపీలో తొలి కేసు
పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 2 April 2025 8:49 AM IST
డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం అమలుపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి చురుకుగా పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
By అంజి Published on 2 April 2025 7:58 AM IST
DIET ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా విద్య, శిక్షణ సంస్థలలో (DIETలు) అధ్యాపక పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది.
By అంజి Published on 2 April 2025 7:07 AM IST
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలుచోట్ల వడగండ్ల వానలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుముదురు వానలు...
By అంజి Published on 2 April 2025 6:58 AM IST
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 1 April 2025 4:42 PM IST
విచారణకు హాజరవ్వని కాకాణి
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు హాజరవ్వలేదు.
By Medi Samrat Published on 1 April 2025 3:44 PM IST
ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు ఇవి సమానం: సీఎం చంద్రబాబు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 1 April 2025 3:37 PM IST
ఏపీ వాసులకు గుడ్న్యూస్..ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్లు లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 April 2025 2:42 PM IST
ఏపీలో నేడు పశువుల బీమా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలా సవరించిన మార్గదర్శకాలతో జాతీయ పశువుల మిషన్ కింద పశువుల బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది.
By అంజి Published on 1 April 2025 8:04 AM IST
నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు
విజయ, సంగం పాల ధరలను లీటర్కు రూ.2 పెంచుతున్నట్టు ఆయా డెయిరీలు తెలిపాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 1 April 2025 6:52 AM IST
ఏపీలో చట్టబద్ధ పాలన లేదు : వైఎస్ జగన్
రాప్తాడులో కురుబ లింగమయ్య అనే వ్యక్తి మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 31 March 2025 8:19 PM IST














