ఆంధ్రప్రదేశ్ - Page 168
Video : శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేసిన పూజ హెగ్డే
నటి పూజా హెగ్డే తన కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
By Medi Samrat Published on 3 April 2025 6:43 PM IST
'రోజా' అరెస్టు కన్ఫర్మ్ : టీడీపీ నేత
ఏపీలో పలు వైసీపీ నేతలు అరెస్టు అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి, సినీ నటి రోజా కూడా అరెస్టు అవుతారని పలువురు టీడీపీ నేతలు చాలా రోజులుగా...
By Medi Samrat Published on 3 April 2025 4:00 PM IST
మంగళగిరిలో పోసాని
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించి...
By Medi Samrat Published on 3 April 2025 1:45 PM IST
ఏపీ డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు
విజయవాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు.
By Knakam Karthik Published on 3 April 2025 10:44 AM IST
గుడ్న్యూస్ చెప్పిన వరల్డ్ బ్యాంక్..అమరావతి నిర్మాణానికి నిధులు రిలీజ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ తీపికబురు తెలిపింది.
By Knakam Karthik Published on 3 April 2025 10:29 AM IST
రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలివే..
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
By Medi Samrat Published on 3 April 2025 10:19 AM IST
ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదు
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదని, ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారని వైసీపీ అధినేత జగన్...
By Medi Samrat Published on 2 April 2025 8:42 PM IST
విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా డాక్టర్ ఉడుమల బాల.. రేపే బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా డాక్టర్ ఉడుమల బాల ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు.
By Medi Samrat Published on 2 April 2025 7:59 PM IST
మార్పు 100శాతం ఉండాలి.. పాత వాసనలు, వ్యక్తులు కొనసాగకూడదు.. టీటీడీ సమీక్షలో చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్ష చేశారు.
By Knakam Karthik Published on 2 April 2025 5:45 PM IST
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 April 2025 5:05 PM IST
Andhra Pradesh : ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు
By Medi Samrat Published on 2 April 2025 3:26 PM IST
Video : వైసీపీ నాయకులకు మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటే, రెడ్బుక్లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 2 April 2025 1:38 PM IST














