తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Medi SamratPublished on : 9 May 2025 2:45 PM IST
Next Story