విశాఖపట్నం - Page 6
పూడిమడక : 'గ్రీన్ హైడ్రోజన్ హబ్' మొదటి దశ 2026 నాటికి పూర్తి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ పార్క్ ప్రాజెక్ట్ మొదటి దశ 2026 చివరి నాటికి పూర్తవుతుంది.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 11:08 AM IST
Vizag : సెల్ఫీ వీడియో కలకలం.. ఆత్మహత్య చేసుకుంటామంటూ బంధువులకు పంపి
ఆత్మహత్య చేసుకుంటామంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుని కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 12:15 PM IST
AP: మంత్రి ఆదిమూలపు సురేశ్కు తప్పిన ప్రమాదం.. పారా గ్లైడింగ్ చేస్తుండగా ఒక్కసారిగా..
ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు పెను ప్రమాదం తప్పింది.
By అంజి Published on 26 March 2023 10:39 AM IST
పండగ పూట విశాఖలో విషాదం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి
విశాఖ నగరంలో విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్కు సమీపంలోని రామజోగిపేటలో గల మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 8:27 AM IST
Vizag: జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ముమ్మరంగా సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ జీ 20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్స మావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 15 March 2023 11:15 AM IST
మందుబాబులకు షాక్.. విశాఖలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విశాఖలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 10:02 AM IST
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో సీత, ఆయుధ, మినీ సైబీరియా సందడి
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో సీత, ఆయుధ, మినీ సైబీరియా రోబోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 March 2023 10:54 AM IST
‘నమస్కారం’ అంటూ ప్రసంగం ప్రారంభించి.. ఏపీ గురించి అదరగొట్టిన ముఖేశ్ అంబానీ
Mukesh Ambani at Investors’ Summit. విశాఖలో ఈ రోజు ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పాల్గొన్నారు.
By Medi Samrat Published on 3 March 2023 3:50 PM IST
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 : అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జిఐఎస్ జరగనుంది
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 8:10 AM IST
రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ విశాఖపట్నం పర్యటన
CM Jagan will visit Visakhapatnam. రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 1 March 2023 9:15 PM IST
మందుబాబుల తిక్క కుదిరింది.. వైజాగ్ బీచ్ క్లీన్ అయ్యింది
Drunk-driving offenders asked to clean up Visakhapatnam beach.మద్యం తాగి వాహనాలు నడపడం నేరం.
By తోట వంశీ కుమార్ Published on 22 Feb 2023 8:48 AM IST
అవమానవీయ ఘటన.. అంబులెన్స్ లేక.. స్కూటీపై 120 కి.మీ బిడ్డ మృతదేహంతో ప్రయాణం
Couple carry dead baby home in 2-wheeler as KGH fails to provide ambulance.చిన్నారి మృతదేహన్నితల్లిదండ్రులు ఆస్పత్రి
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2023 6:12 PM IST