టాప్ స్టోరీస్ - Page 620
గుడ్న్యూస్.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్
ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల...
By Medi Samrat Published on 22 Aug 2025 8:00 PM IST
స్టాలిన్-4K రీరిలీజ్.. రిజల్ట్ ఇలా ఉంది
ఒకప్పుడు హిట్ సినిమాల రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అనుకున్నంత స్పందన రీరిలీజ్ లకు రావడం లేదు.
By Medi Samrat Published on 22 Aug 2025 7:11 PM IST
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా సంచలన ఆరోపణలు
ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
By Medi Samrat Published on 22 Aug 2025 6:14 PM IST
మహిళను నమ్మించి కోటి రూపాయల మోసం.. ఆరుగురు అమలు చేసిన ప్లాన్
హైదరాబాద్లో సైబర్ మోసానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పెట్టుబడి పెట్టండి అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి ఒక మహిళను మోసం చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 6:03 PM IST
మేం అధికారంలోకి వచ్చాకే అవి క్లియర్ అయ్యేలా ఉన్నాయి: కిషన్రెడ్డి
హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అని చెప్పిన కేసీఆర్..కనీసం వసతులు కల్పించలేదు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 5:46 PM IST
కూకట్పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్లోని కూకట్పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 5:15 PM IST
దారుణం.. భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామస్తులకు చూపిస్తూ..
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలోని మేనాగురి ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 22 Aug 2025 4:36 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST
ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర..1623 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 22 Aug 2025 4:08 PM IST
Andrapradesh: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Aug 2025 3:25 PM IST
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
By Medi Samrat Published on 22 Aug 2025 3:24 PM IST
సాస్కి కింద అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించండి
ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 2:30 PM IST














