టాప్ స్టోరీస్ - Page 53
Hyderabad: మహిళలను వేధించిన.. 42 మంది మైనర్లు సహా 141 మంది అరెస్టు
కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధించినందుకు రాచకొండ షీ టీమ్స్ పక్షం రోజుల్లో 42 మంది మైనర్లు సహా 141 మంది నేరస్థులను అరెస్టు చేశాయి.
By అంజి Published on 28 Jun 2025 1:00 PM IST
నిజమెంత: బాలీవుడ్ను విడిచిపెట్టాలని దిల్జిత్ దోసాంజ్ నిర్ణయం తీసుకున్నారా? ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి
పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన 'సర్దార్ జీ 3' సినిమా విడుదలకు ముందు వివాదం నెలకొంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Jun 2025 12:30 PM IST
Video : నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ బాది గెలిపించిన హెట్మెయర్
మేజర్ క్రికెట్ లీగ్లో సీటెల్ ఓర్కాస్ చరిత్ర సృష్టించింది. ఎంఐ న్యూయార్క్పై చివరి బంతికి సిక్స్తో గెలిచి సీటెల్ ఈ ఘనత సాధించింది.
By Medi Samrat Published on 28 Jun 2025 11:46 AM IST
హైదరాబాద్లో ఆ వాటర్.. చాలా డేంజర్..!
హైదరాబాద్ నగరంలో అక్రమ నీటి సరఫరా కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 28 Jun 2025 11:30 AM IST
అలర్ట్.. జులైలో 13 రోజులు బ్యాంక్లు బంద్!
నేటి టెక్ యుగంలో చాలా వరకు బ్యాంక్ పనులు ఆన్లైన్ జరుగుతున్నాయి. అయినా కూడా చాలా మందికి బ్యాంకుకు వెళ్తారు.
By అంజి Published on 28 Jun 2025 11:28 AM IST
ఫ్రంట్ సీట్ కోసం.. తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు కారు ఫ్రంట్ సీటు కోసం తండ్రిని చంపేశాడు. సురేంద్ర సింగ్ (60), దీపక్ (26) తండ్రీ కొడుకులు. సురేంద్ర సీఐఎస్ఎఫ్...
By అంజి Published on 28 Jun 2025 10:42 AM IST
'కాళ్లు పట్టుకున్నా వినలేదు'.. కోల్కతా లా కాలేజీ గ్యాంగ్రేప్ కేసులో వెలుగులోకి భయానక విషయాలు
మే 25వ తేదీ బుధవారం రాత్రి కోల్కతాలోని లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.
By Medi Samrat Published on 28 Jun 2025 10:34 AM IST
మీ పేరుపై ఎన్ని సిమ్కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి
మన మొబైల్ నంబర్లు డిజిటల్ గుర్తింపు యొక్క ప్రాథమిక రూపంగా మారుతున్నాయి. ఇవి మా బ్యాంకింగ్, ప్రభుత్వం జారీ చేసిన ఐడీలు, అనేక డిజిటల్ సేవలతో...
By అంజి Published on 28 Jun 2025 9:49 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 28 Jun 2025 9:00 AM IST
ఎయిరిండియా ఆఫీసులో పార్టీ.. ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే.. నలుగురు డిస్మిస్
ఆఫీస్లో ఉద్యోగులు పార్టీ చేసుకోవడంపై ఎయిరిండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ అధికారులను డిస్మిస్ చేసినట్టు...
By అంజి Published on 28 Jun 2025 8:24 AM IST
3 నెలల రేషన్.. మరో రెండు రోజులే గడువు.. కొత్త రేషన్కార్డుదారులకు నిరాశ
రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 92.18 శాతం మందికి రేషన్ సరఫరా పూర్తయింది.
By అంజి Published on 28 Jun 2025 7:40 AM IST
గుడ్న్యూస్.. వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి రూ.6,000!
'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పెండింగ్ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. జులై మొదటి వారంలో పెండింగ్ నిధులను విడుదల...
By అంజి Published on 28 Jun 2025 7:04 AM IST