టాప్ స్టోరీస్ - Page 410
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 2 Sept 2025 2:23 PM IST
కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్
కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 1:33 PM IST
తప్పిపోయిన భర్తను ఇన్స్టా రీల్లో ఆమెతో చూసిన భార్య.. చివరికి ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్లో దాదాపు ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని అతని భార్య మరొక మహిళతో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన తర్వాత.. వారిని పోలీసులు...
By అంజి Published on 2 Sept 2025 1:22 PM IST
మొట్టమొదటి స్వదేశీ చిప్ను మోదీకి బహూకరించిన అశ్వినీ వైష్ణవ్
విక్రమ్-32 బిట్ ప్రాసెసర్ చిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెమికాన్ ఇండియా 2025లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బహూకరించారు,
By Knakam Karthik Published on 2 Sept 2025 1:15 PM IST
పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 12:57 PM IST
అత్యాచారం కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్
అత్యాచారం, మోసం ఆరోపణలపై అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు హర్మీత్ సింగ్ ధిల్లాన్ పఠాన్మజ్రా మంగళవారం..
By అంజి Published on 2 Sept 2025 12:16 PM IST
హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు గుడ్న్యూస్..త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు
By Knakam Karthik Published on 2 Sept 2025 12:07 PM IST
కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్రావుకు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:44 AM IST
రోజూ మటన్ లెగ్ సూప్ తాగితే.. నిజంగానే ఎముకలు అతుక్కుంటాయా?.. చర్మం యవ్వనంగా మారుతుందా?
ఏదైనా ప్రమాదం వల్ల శరీరంలోని ఎముకలు విరిగితే ఇంట్లో పెద్దవారు మేక ఎముకలతో చేసిన సూప్ తాగమని సూచిస్తుంటారు.
By అంజి Published on 2 Sept 2025 11:29 AM IST
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్ షా
గణేశ్ నిమజ్జ శోభాయాత్రతో సందడి చేసేందుకు హైదరాబాద్ నగరం రెడీ అవుతోంది. ఈ శోభాయాత్రకు స్పెషల్ గెస్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:27 AM IST
ఉప్పొంగిన యమునా నది..ఢిల్లీలోని ఇళ్లలోకి వరద నీరు
యమునా నది ప్రమాద సూచిక స్థాయి 205.33 మీటర్లను మంగళవారం తెల్లవారుజామునే దాటింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:05 AM IST
త్వరలోనే నిజం బయటపడుతుంది, మోదీ ప్రజలకు ముఖం చూపలేరు: రాహుల్గాంధీ
కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై మళ్లీ విమర్శల దాడి చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 10:48 AM IST














