టాప్ స్టోరీస్ - Page 411
త్వరలోనే నిజం బయటపడుతుంది, మోదీ ప్రజలకు ముఖం చూపలేరు: రాహుల్గాంధీ
కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై మళ్లీ విమర్శల దాడి చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 10:48 AM IST
కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు సర్కార్ లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 10:32 AM IST
పెరుగుతున్న వైరల్ జ్వరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వర్షాకాలం, మారిన వాతావరణం పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్ల కేసులు విపరీతంగా పెరిగాయి.
By అంజి Published on 2 Sept 2025 10:19 AM IST
అధికారుల్లో అలసత్వం.. సీఎం రేవంత్ ఆగ్రహం
బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతులు జారీ చేసే విషయంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్ర...
By అంజి Published on 2 Sept 2025 9:39 AM IST
35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయం.. ముఖ్య అతిథులుగా ముస్లింలు
జమ్ము కశ్మీర్ బుద్గాంలోని ఇచ్కూట్లోని శారద భవానీ ఆలయాన్ని 35 సంవత్సరాల తర్వాత కాశ్మీరీ పండితులు తిరిగి తెరిచారు
By అంజి Published on 2 Sept 2025 8:45 AM IST
'అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా'.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్
రాష్ట్ర అభివృద్ధి, ఇతర అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి, సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష...
By అంజి Published on 2 Sept 2025 8:00 AM IST
ఏపీలోని మందుబాబులకు గుడ్న్యూస్.. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు
రాష్ట్రంలో నిన్నటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే ఉంటాయి.
By అంజి Published on 2 Sept 2025 7:33 AM IST
దారుణం.. మాజీ లివ్ ఇన్ పార్ట్నర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
బెంగళూరులో దారుణం జరిగింది. తనతో విడిపోయిన లివ్ ఇన్ పార్ట్నర్తో గొడవ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించడంతో 35 ఏళ్ల మహిళ మరణించిందని..
By అంజి Published on 2 Sept 2025 7:25 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 2 Sept 2025 7:17 AM IST
ప్రకృతి కన్నెర్ర.. విరిగిపడ్డ కొండ చరియలు.. తుడిచిపెట్టుకుపోయిన గ్రామం.. 1000 మంది మృతి
పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో ఓ గ్రామం పూర్తిగా ధ్వంసం అయింది.
By అంజి Published on 2 Sept 2025 7:02 AM IST
ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వరదలతో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించారు.
By అంజి Published on 2 Sept 2025 6:53 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు
నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో పాత విషయాల గురించి...
By జ్యోత్స్న Published on 2 Sept 2025 6:36 AM IST














