టాప్ స్టోరీస్ - Page 41
విమానం కూలి 265 మంది మృతి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
జూన్ 12వ తేదీ గురువారం నాడు లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు.
By అంజి Published on 13 Jun 2025 9:55 AM IST
19 సిక్సర్లు.. మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ మ్యాచ్లో ఫిన్ అలెన్ విధ్వంసం..!
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ప్రారంభ మ్యాచ్లో ఫిన్ అలెన్ కేవలం 34 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు.
By Medi Samrat Published on 13 Jun 2025 9:21 AM IST
గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రూ.13,000.. ఓ సారి చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 13 Jun 2025 8:59 AM IST
చార్మినార్ సమీపంలో మెట్రో పనులు చేపట్టొద్దు: హైకోర్టు
వివరణాత్మక నివేదిక దాఖలు చేసే వరకు ప్రతిపాదిత మెట్రో రైల్ కారిడార్-6 వెంబడి ఉన్న ఏదైనా వారసత్వ లేదా పురావస్తు నిర్మాణాల కూల్చివేత లేదా మార్పులను...
By అంజి Published on 13 Jun 2025 8:45 AM IST
ఈ నెలాఖరుకల్లా సచివాలయాల ఉద్యోగుల బదిలీలు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను ఈ నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
By అంజి Published on 13 Jun 2025 8:02 AM IST
ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా?.. నేడు ఘటనా స్థలానికి ప్రధాని మోదీ
విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడమే కారణమని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. దీనివల్లే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి నిర్దిష్ట వేగం అందుకోలేక...
By అంజి Published on 13 Jun 2025 7:25 AM IST
Telangana: పెరగనున్న భూముల మార్కెట్ విలువ
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించడానికి రంగం సిద్ధమైంది. ఇది గడిచిన మూడు సంవత్సరాలలో మొదటిసారి.
By అంజి Published on 13 Jun 2025 7:10 AM IST
భర్తను కలిసేందుకు వెళ్తూ కానరాని లోకాలకు..
అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన దురదృష్టకర ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మందిలో రాజస్థాన్లోని బలోత్రా జిల్లాకు చెందిన 21 ఏళ్ల...
By అంజి Published on 13 Jun 2025 6:51 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 2,402 పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2,402 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు జూన్ 23...
By అంజి Published on 13 Jun 2025 6:39 AM IST
మాటలకందని ఊహించని విషాదం.. 265 మంది మృతి
242 మందితో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడంతో 265 మంది మరణించగా, డజన్ల కొద్దీ...
By అంజి Published on 13 Jun 2025 6:23 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు
రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల...
By జ్యోత్స్న Published on 13 Jun 2025 6:07 AM IST
రేపటి సీఎం చంద్రబాబు విశాఖ టూర్ రద్దు
రేపు ఉదయం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.
By Medi Samrat Published on 12 Jun 2025 9:21 PM IST