టాప్ స్టోరీస్ - Page 42
మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:30 PM IST
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..సిఫార్సు చేసిన గవాయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను ప్రస్తుత సీజే బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:11 PM IST
వీధి కుక్కల సమస్య..రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్
దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, ప్రాణి జనన నియంత్రణ నిబంధనల అమలు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 11:54 AM IST
డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ..రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసాలు (Digital Arrest Scams)పై సుప్రీంకోర్టు సోమవారం స్వయంగా (suomotu) విచారణ ప్రారంభించింది
By Knakam Karthik Published on 27 Oct 2025 11:46 AM IST
డీప్ ఫేక్ బారిన మెగాస్టార్ చిరంజీవి.. సైబర్క్రైమ్ పీఎస్లో ఫిర్యాదు
టాలీవుడ్ సీనియర్ నటుడు కె. చిరంజీవి ఫొటోలు, వీడియోలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిన అశ్లీల డీప్ఫేక్ వీడియోలు ఆన్లైన్లో వైరల్...
By అంజి Published on 27 Oct 2025 11:29 AM IST
టీజీఎస్ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 27 Oct 2025 10:53 AM IST
కాలేజీకి వెళ్తుండగా విద్యార్థినిపై యాసిడ్ దాడి.. పరారీలో ముగ్గురు
నార్త్ వెస్ట్ ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలోని లక్ష్మీబాయి కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం దాడి జరిగిన తరువాత 20 ఏళ్ల..
By అంజి Published on 27 Oct 2025 10:12 AM IST
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ.
By అంజి Published on 27 Oct 2025 9:34 AM IST
యూకేలో దారుణం.. భారత సంతతి యువతిపై అత్యాచారం
యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని వెస్ట్ మిడ్ల్యాండ్స్లో దారుణం జరిగింది. 20 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 27 Oct 2025 8:41 AM IST
Andhrapradesh: తుఫాను ఎఫెక్ట్.. అక్టోబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు.
By అంజి Published on 27 Oct 2025 8:09 AM IST
మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 7:45 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: మృతుల డీఎన్ఏ నివేదికలను సమర్పించన APFSL
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల DNA నివేదికలను ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్..
By అంజి Published on 27 Oct 2025 7:12 AM IST














