టాప్ స్టోరీస్ - Page 43
Andhrapradesh: తుఫాను ఎఫెక్ట్.. అక్టోబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు.
By అంజి Published on 27 Oct 2025 8:09 AM IST
మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 7:45 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: మృతుల డీఎన్ఏ నివేదికలను సమర్పించన APFSL
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల DNA నివేదికలను ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్..
By అంజి Published on 27 Oct 2025 7:12 AM IST
యూపీలో భయంకర ఘటన.. విద్యార్థి తల పగలగొట్టి, కడుపు చీల్చి, వేళ్లు నరికేశారు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఒక భయంకరమైన హింసాత్మక సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
By అంజి Published on 27 Oct 2025 7:03 AM IST
తుపానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. సముద్రంలో అల్లకల్లోలం.. నేడు అతి భారీ వర్షాలు
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 6:51 AM IST
కర్నూలు ప్రమాదం.. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ ముఖ్య గమనిక
కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన జారీ చేసింది. టి.జి.ఎస్.ఆర్టీసీ వివిధ రకాల బస్సులలో ప్రయాణికులను తమ..
By అంజి Published on 27 Oct 2025 6:37 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. బంధువర్గంతో వివాదాలు
ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు...
By అంజి Published on 27 Oct 2025 6:23 AM IST
విరాట్, రోహిత్ విఫలమవ్వాలని కొందరు సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు
టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు.
By Medi Samrat Published on 26 Oct 2025 9:20 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్ నడిపి చనిపోయిన శివశంకర్పై ఎర్రిస్వామి ఫిర్యాదు
19 మంది సజీవ దహనానికి కారణమైన బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By Medi Samrat Published on 26 Oct 2025 8:40 PM IST
రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడనుందని, ఇది ఆంధ్రప్రదేశ్ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ...
By Medi Samrat Published on 26 Oct 2025 8:00 PM IST
అక్కడికి రాకండి.. బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు.
By Medi Samrat Published on 26 Oct 2025 7:20 PM IST
మొంథా తుఫాను ముప్పు .. వైసీపీ కీలక నిర్ణయం!!
ఏపీకి మొంథా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 26 Oct 2025 6:30 PM IST














