టాప్ స్టోరీస్ - Page 44
పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్ట్
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.
By అంజి Published on 12 Aug 2025 8:12 AM IST
బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది బ్యాంకుల ఇష్టమని.. ఈ విషయంలో ఆర్బీఐ ప్రమేయం ఉండదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
By అంజి Published on 12 Aug 2025 7:54 AM IST
పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. 27 మందికి గాయాలు
పూణే జిల్లాలోని కొండ ప్రాంతంలో సోమవారం ఒక ఆలయానికి వెళుతున్న పిక్-అప్ వ్యాన్ రోడ్డు పక్కన అదుపు తప్పి పడిపోవడంతో 10 మంది మహిళలు మరణించగా
By అంజి Published on 12 Aug 2025 7:35 AM IST
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని మారుపేరు, మజీద్ బ్రిగేడ్ను సోమవారం అధికారికంగా విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా అమెరికా ప్రకటించింది.
By అంజి Published on 12 Aug 2025 7:12 AM IST
ఆస్పత్రిలో బెడ్పై రోగి మృతి.. 11 గంటలుగా పట్టించుకోని వైద్యులు.. దుర్వాసన రావడంతో..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ మెడికల్ కాలేజీలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 25 ఏళ్ల రోగి మరణించాడు. అతని శరీరం దాదాపు 11 గంటల పాటు ఆసుపత్రి బెడ్పై...
By అంజి Published on 12 Aug 2025 6:59 AM IST
సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సచివాలయంలో సినిమా నిర్మాతలు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధులతో సమావేశం...
By అంజి Published on 12 Aug 2025 6:35 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు...
By జ్యోత్స్న Published on 12 Aug 2025 6:18 AM IST
లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..
కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 9:19 PM IST
ఆ సినిమా కూడా భారత్లో విడుదలయ్యే అవకాశాలు లేనట్లే..!
ఇటీవలి పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తానీ నటులు నటించిన బాలీవుడ్ చిత్రాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
By Medi Samrat Published on 11 Aug 2025 9:03 PM IST
Video : స్కూటీ మీద వెళుతున్న మహిళ.. ఒక్కసారిగా అడవి పందుల గ్యాంగ్ వచ్చి..
తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఒక మహిళ స్కూటర్ను అడవి పందుల గుంపు ఢీకొనడంతో ఆమె ఒక్కసారిగా కిందకు పడిపోయింది.
By Medi Samrat Published on 11 Aug 2025 8:33 PM IST
వాషింగ్టన్కు విమాన సర్వీసులు స్టాప్.. ఎయిర్ ఇండియా నిర్ణయం
ఎయిర్ ఇండియా సంస్థ అమెరికాకు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 11 Aug 2025 8:01 PM IST
ప్రియుడితో పారిపోయేందుకు అడ్డుగా ఉందని ఐదు నెలల కూతురిని చంపింది
త్రిపురలోని సెపాహిజల జిల్లాలో ఐదు నెలల కూతురును గొంతు నులిమి చంపిన కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 11 Aug 2025 7:31 PM IST