టాప్ స్టోరీస్ - Page 44
9 ఏళ్లు ప్రేమించి.. పెళ్లైన 2 నెలలకే భర్తను చంపేసిన భార్య.. కారణం అదే
జనవరి 26న బరేలీలోని తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించిన జితేంద్ర యాదవ్ మరణం మొదట్లో భావించినట్లుగా ఆత్మహత్య అని అనుకున్నా..
By అంజి Published on 2 Feb 2026 11:47 AM IST
వైసీపీ నేత జోగి రమేశ్పై కేసు నమోదు.. వైఎస్ జగన్ ఫోన్
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 11:10 AM IST
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.. రెండు కాళ్లు వెడల్పు చేశారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క...
By అంజి Published on 2 Feb 2026 10:57 AM IST
జమ్ముకశ్మీర్లో 4.6 తీవ్రతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.
By అంజి Published on 2 Feb 2026 10:47 AM IST
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 2 Feb 2026 10:38 AM IST
ఆవుపై వ్యక్తి అత్యాచారం.. మధ్యప్రదేశ్లో చెలరేగిన హింస
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారం చేసిన వీడియో వైరల్ కావడంతో అక్కడ ఉద్రిక్తతలు చెలరేగాయి.
By అంజి Published on 2 Feb 2026 10:16 AM IST
సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో
By అంజి Published on 2 Feb 2026 10:04 AM IST
పాక్ బ్లాక్ మెయిలింగ్ ను ఐసీసీ సహించకూడదు
2026 టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
By అంజి Published on 2 Feb 2026 9:43 AM IST
తిరుమలలో భద్రత కోసం.. సరికొత్త కెమెరాలు
తిరుమలలో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్...
By అంజి Published on 2 Feb 2026 9:38 AM IST
ఈ నట్స్ తింటే... ఆ విషయంలో మీ గట్స్ పెరగడం తథ్యం!
ప్రకృతికి మించిన నేస్తం.. ప్రాణికోటికి మరొకటి లేదు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు ప్రకృతి ప్రసాదించిన చెట్లలోనూ...
By అంజి Published on 2 Feb 2026 9:31 AM IST
అమరావతి మీదుగా హైస్పీడ్ రైలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్లు...
By అంజి Published on 2 Feb 2026 9:23 AM IST
బ్యాడ్న్యూస్.. నేటి నుంచి భారీగా పెరగనున్న ధరలు..!
ఆదివారం నుంచి పాన్ మసాలా, పొగాకు, సిగరెట్ ఉత్పత్తులపై 40 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో పాటు భద్రత సెస్, ఎక్సైజ్ సుంకం కూడా విధించారు.
By Medi Samrat Published on 2 Feb 2026 7:22 AM IST














