టాప్ స్టోరీస్ - Page 45
ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం..నాలుగు గిన్నిస్ రికార్డులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 10:57 AM IST
'వెనిజులా అధ్యక్షుడిని నేనే'.. ట్రంప్ సంచలన ప్రకటన
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By అంజి Published on 12 Jan 2026 10:37 AM IST
యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది: టీపీసీసీ చీఫ్
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 10:35 AM IST
హైదరాబాద్లో యువతి హత్య కలకలం.. 'మాట్లాడటం లేదని చంపేశాడు'
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బోరబండ ప్రాంతంలో యువతి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 12 Jan 2026 9:41 AM IST
పోలీసు కావాలనే భార్య కలను నెరవేర్చిన భర్త.. చివరికి విడాకులకు ఎలా దారి తీసిందంటే?
భోపాల్లో ఫ్యామిలీ కోర్టుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. పౌరోహిత్యం చేస్తూ కష్టపడి చదివించి తన భార్యను ఎస్ఐ చేశారు.
By అంజి Published on 12 Jan 2026 9:01 AM IST
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. నేడే చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు
చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నేడు చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి.
By అంజి Published on 12 Jan 2026 8:44 AM IST
అధునాతన పద్ధతులతో SLBC సొరంగం తవ్వకం.. త్వరలోనే ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.
By అంజి Published on 12 Jan 2026 8:28 AM IST
గుడ్డుకూర కోసం భార్యతో గొడవ.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని బందాలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
By అంజి Published on 12 Jan 2026 8:18 AM IST
వన్సైడ్ లవ్.. మహిళా టెక్కీని చంపిన యువకుడు.. ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ
ఈ నెల ప్రారంభంలో తూర్పు బెంగళూరులోని తన అద్దె ఇంట్లో శవమై కనిపించిన 34 ఏళ్ల టెక్నీషియన్ మరణంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు...
By అంజి Published on 12 Jan 2026 7:59 AM IST
Hyderabad: బ్యాక్ డోర్ జాబ్ ప్లేస్మెంట్ స్కామ్.. నిరుద్యోగ యువతే టార్గెట్.. ఐదుగురు అరెస్ట్
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఒక అధునాతన ఉద్యోగ మోస ముఠాను ఛేదించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.
By అంజి Published on 12 Jan 2026 7:45 AM IST
Telangana: సంక్రాంతి పండగ వేళ.. ఒకేసారి 3 గుడ్న్యూస్లు చెప్పిన మంత్రులు
తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం అన్నారు.
By అంజి Published on 12 Jan 2026 7:14 AM IST
సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు
సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూ కశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో ఎల్వోసీ వెంబడి నిన్న సాయంత్రం...
By అంజి Published on 12 Jan 2026 7:02 AM IST














