టాప్ స్టోరీస్ - Page 45
Hyderabad: చాదర్ఘాట్ కాల్పుల ఘటన.. స్వతంత్ర్య దర్యాప్తుకు ఎంఐంఎం డిమాండ్
అక్టోబర్ 25, శనివారం చాదర్ఘాట్లో దొంగ అని చెప్పబడుతున్న వ్యక్తిపై జరిగిన కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్...
By అంజి Published on 26 Oct 2025 1:30 PM IST
శునకాలు.. టైర్ల మీదనే ఎందుకు మూత్రం పోస్తాయో తెలుసా?
చీమలు ఆహార వేటలో భాగంగా తమ మిత్రులకు రూట్ తెలిసేందుకు దారిలో యాసిడ్ను విడుదల చేస్తూ వెళ్తాయన్న విషయం మనకు తెలిసిందే.
By అంజి Published on 26 Oct 2025 12:40 PM IST
Hyderabad: మహిళపై అత్యాచారం, హత్య.. వ్యక్తి అరెస్ట్
అస్సాంకు చెందిన ఒక మహిళపై అత్యాచారం, హత్య కేసులో 38 ఏళ్ల వ్యక్తిని శనివారం నాడు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 26 Oct 2025 12:00 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఒక్క పని చేస్తే 19 మంది బతికేవారు!
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ.. ఆ బైక్ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం...
By అంజి Published on 26 Oct 2025 11:13 AM IST
దూసుకొస్తున్న మొంథా తుపాను.. ఆంధ్రప్రదేశ్కు ఐఎండీ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. అక్టోబర్ 27న మొంథా తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నందున..
By అంజి Published on 26 Oct 2025 10:29 AM IST
అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దుమారం
సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న వాషింగ్టన్ పోస్ట్ కథనం దుమారం...
By అంజి Published on 26 Oct 2025 9:39 AM IST
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఫాలో అవుతూ.. అనుచితంగా తాకిన మోటార్సైకిలిస్ట్
ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులను గురువారం ఉదయం ఓ మోటార్సైకిలిస్ట్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 8:58 AM IST
సీపీ సజ్జనార్ డీపీ పెట్టుకుని.. సైబర్ నేరగాళ్ల మోసాలు
నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:49 AM IST
ఇండస్ట్రీలో కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాల్సిందే: జాన్వీ కపూర్
ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:39 AM IST
భార్యతో గొడవ.. కవల కూతుళ్లను గొంతుకోసి చంపిన భర్త
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా హత్య చేశాడు.
By అంజి Published on 26 Oct 2025 8:20 AM IST
Kurnool: వి.కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం.. బస్సులో సిలిండర్.. వెలుగులోకి సంచలన నిజాలు
లగేజీ కంపార్ట్మెంట్లో నిద్ర ఏర్పాట్లను సులభతరం చేయడానికి చేసిన అసురక్షిత మార్పులు, అలాగే ఎల్పీజీ సిలిండర్, మొబైల్..
By అంజి Published on 26 Oct 2025 7:59 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: బస్సును బైకర్ ఎదురుగా ఢీకొన్నాడా.. లేక రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
కర్నూలు వద్ద బైక్ రైడర్ శివశంకర్ ప్రైవేట్ బస్సును ఢీకొన్నాడా లేదా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
By అంజి Published on 26 Oct 2025 7:40 AM IST














