టాప్ స్టోరీస్ - Page 40
రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. స్టేట్మెంట్ ఇవ్వనున్న ధోనీ..!
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును లాగినందుకు రెండు పెద్ద మీడియా ఛానెల్లు మరియు ఒక జర్నలిస్ట్పై దాఖలైన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో భారత మాజీ...
By Medi Samrat Published on 12 Aug 2025 2:47 PM IST
ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 12 Aug 2025 2:38 PM IST
పాక్కు యుద్ధం తప్ప మరో మార్గం లేదు.. బెదిరింపులకు దిగిన బిలావల్ భుట్టో
పాకిస్థాన్ భారత్ను తన కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు బిలావల్ భుట్టో ఆపరేషన్...
By Medi Samrat Published on 12 Aug 2025 2:21 PM IST
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదల
జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ను టీపీసీసీ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 1:59 PM IST
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యం: మంత్రి నిమ్మల
పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ ఇప్పటివరకు 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని..రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:46 PM IST
మల విసర్జన ఆపుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మల విసర్జన అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు కొందరు మాత్రం మల విసర్జనకు వెళ్లాలని శరీరం సంకేతాలు
By అంజి Published on 12 Aug 2025 1:30 PM IST
జస్టిస్ వర్మపై అభిశంసన ప్రతిపాదనపై ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు
జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్ను సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:25 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్లో ఒక వర్గం ఓట్ల కోసమే ఈ కుట్ర: బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 12:46 PM IST
Telangana: న్యాయవాద దంపతుల హత్య కేసు..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 12:35 PM IST
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఎంపీ అవినాష్ సంచలన వ్యాఖ్యలు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మంగళవారం కడప జిల్లాలో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. అటు స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు...
By అంజి Published on 12 Aug 2025 12:02 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసు
కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 11:34 AM IST
అతి భారీ వర్షం.. జలదిగ్బంధంలో వరంగల్ నగరం
కుండపోత వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వీధులను వరద ముంచెత్తింది.
By అంజి Published on 12 Aug 2025 11:18 AM IST