టాప్ స్టోరీస్ - Page 40
వారికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:41 PM IST
Alert : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు
మొంథా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్...
By Medi Samrat Published on 27 Oct 2025 4:34 PM IST
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 27 Oct 2025 4:10 PM IST
సోదరీమణుల ఏఐ న్యూడ్ ఫొటోలతో బ్లాక్మెయిల్..19 ఏళ్ల విద్యార్థి సూసైడ్
హర్యాణాలోని ఫరీదాబాద్లో దారుణం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 27 Oct 2025 3:22 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్..కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి సహా 100 మంది రౌడీషీటర్ల బైండోవర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:40 PM IST
Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 2:17 PM IST
మూడ్రోజుల్లో 98 కేసులు..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
కర్నూలులో బస్సు ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులు మూడ్రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:04 PM IST
Hyderabad: భర్తను హత్య చేసిన భార్య.. ప్రియుడితో తన సంబంధానికి అడ్డొస్తున్నాడని..
భర్తను హత్య చేసిందనే ఆరోపణలతో మీర్పేట పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల్లెగూడలోని..
By అంజి Published on 27 Oct 2025 1:30 PM IST
గుడ్న్యూస్..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
రాష్ట్రంలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 1:16 PM IST
యూపీఎస్సీ అభ్యర్థిని చంపి.. డెడ్బాడీకి నిప్పు.. లివ్-ఇన్ పార్ట్నర్ సహా ముగ్గురు అరెస్ట్
న్యూఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతంలోని తన ఫ్లాట్లో 32 ఏళ్ల యుపిఎస్సి అభ్యర్థి కాలిపోయిన మృతదేహం దొరికిన కొన్ని రోజుల తర్వాత,
By అంజి Published on 27 Oct 2025 12:31 PM IST
మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:30 PM IST
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..సిఫార్సు చేసిన గవాయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను ప్రస్తుత సీజే బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:11 PM IST











