టాప్ స్టోరీస్ - Page 400
హుస్సేన్సాగర్లో ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే?
హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
By Knakam Karthik Published on 5 Sept 2025 10:53 AM IST
'పరిమితికి మించి ట్రాఫిక్ చలాన్లు ఎందుకు?'.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం నిర్దేశించిన పరిమితులకు మించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎందుకు విధిస్తున్నారో వివరించాలని తెలంగాణ హైకోర్టు...
By అంజి Published on 5 Sept 2025 10:43 AM IST
నేషనల్ లెవెల్లో ఆంధ్రా యూనివర్సిటీ సత్తా..ఎన్నో స్థానం తెలుసా?
జాతీయ స్థాయిలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ అందించే ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకింగ్ లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో...
By Knakam Karthik Published on 5 Sept 2025 10:42 AM IST
ఒకప్పటి గాఢమైన స్నేహం ముగిసింది.. ఆ పరిస్థితే భారత్కు ఎదురైంది..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న గాఢమైన వ్యక్తిగత స్నేహం ఇప్పుడు ముగిసిందని అమెరికా మాజీ జాతీయ భద్రతా...
By Medi Samrat Published on 5 Sept 2025 10:15 AM IST
భార్యతో అఫైర్.. బంధువును చంపిన భర్త.. ఆ తర్వాత జేసీబీతో..
రాజస్థాన్లో ఒక వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి తన బంధువును హత్య చేసి, తన జేసీబీతో గుంత తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టాడని...
By అంజి Published on 5 Sept 2025 9:41 AM IST
భార్యకు అధిక ఆదాయం.. భర్త భరణం ఇవ్వక్కర్లేదన్న హైకోర్టు
చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.
By అంజి Published on 5 Sept 2025 8:43 AM IST
మందుబాబులకు షాకింగ్ న్యూస్.. రేపు, ఎల్లుండి వైన్స్ బంద్
గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గణేశ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సందర్భంగా..
By అంజి Published on 5 Sept 2025 8:00 AM IST
బాలికను రేపిస్ట్ ఇంటికి పంపిన అధికారులు.. మళ్లీ అత్యాచారం.. కేసు నమోదు
మధ్యప్రదేశ్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అత్యాచారానికి గురైన ఒక మైనర్ను నిందితుడి ఇంటికి అక్రమంగా పంపింది. తత్ఫలితంగా పోలీసులు..
By అంజి Published on 5 Sept 2025 7:39 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తికి డెడ్లైన్ విధించిన సీఎం రేవంత్
ఎస్ఎల్బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.
By అంజి Published on 5 Sept 2025 7:20 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా
ఆంధ్రప్రదేశ్లోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న భేటీ అయిన మంత్రి వర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం...
By అంజి Published on 5 Sept 2025 7:08 AM IST
ముంబైలో 'హలాల్ లైఫ్ స్టైల్ టౌన్ షిప్' ప్రాజెక్టుపై చెలరేగిన వివాదం
ముంబై నుండి 100 కి.మీ దూరంలో ఉన్న నేరల్లో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది.
By అంజి Published on 5 Sept 2025 6:59 AM IST
పెళ్లి విషయంలో గొడవ.. కొడుకు పెర్ఫ్యూమ్ బాటిల్తో కొట్టడంతో తల్లి మృతి
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన వివాహం విషయంలో జరిగిన గొడవ కారణంగా తన తల్లిపై పెర్ఫ్యూమ్ బాటిల్తో దాడి చేశాడు.
By అంజి Published on 5 Sept 2025 6:50 AM IST














