టాప్ స్టోరీస్ - Page 38
అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది
By Knakam Karthik Published on 13 Jun 2025 1:19 PM IST
Plane Crash: బ్లాక్ బాక్స్పై ఎయిర్లైన్స్ కీలక ప్రకటన
అహ్మదాబాద్ ప్రమాదంలో విమానంలోని బ్లాక్ బాక్స్ ఇంకా లభ్యం కాలేదని, బ్లాక్ బాక్స్ దొరికితేనే విమానంలో ఏం జరిగిందనే దానిపై కీలకమైన సమాచారం లభిస్తుందని...
By అంజి Published on 13 Jun 2025 12:47 PM IST
ఆ రెండు రంగాలపై నిబద్ధత, బాధ్యత లేదు..కాంగ్రెస్పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 13 Jun 2025 12:26 PM IST
కర్ణాటకలో APSRTC బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం
కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 12:02 PM IST
'ఎలా బతికానో తెలియడం లేదు'.. మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్
విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియడం లేదని మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం తర్వాత తొలిసారి...
By అంజి Published on 13 Jun 2025 11:57 AM IST
గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..తిరుమలలో ఇక నుంచి ఫ్రీ జర్నీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 11:37 AM IST
ఎలాంటి సహాయానికైనా సిద్ధం..విమాన ప్రమాద ఘటనపై ట్రంప్
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 13 Jun 2025 10:57 AM IST
'రైతు భరోసా' కోసం దరఖాస్తుల స్వీకరణ
2025 - 26 ఖరీఫ్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. 5 జూన్ 2025 నాటికి భూ భారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు...
By అంజి Published on 13 Jun 2025 10:54 AM IST
విమానం కూలి 265 మంది మృతి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
జూన్ 12వ తేదీ గురువారం నాడు లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు.
By అంజి Published on 13 Jun 2025 9:55 AM IST
19 సిక్సర్లు.. మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ మ్యాచ్లో ఫిన్ అలెన్ విధ్వంసం..!
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ప్రారంభ మ్యాచ్లో ఫిన్ అలెన్ కేవలం 34 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు.
By Medi Samrat Published on 13 Jun 2025 9:21 AM IST
గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రూ.13,000.. ఓ సారి చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 13 Jun 2025 8:59 AM IST
చార్మినార్ సమీపంలో మెట్రో పనులు చేపట్టొద్దు: హైకోర్టు
వివరణాత్మక నివేదిక దాఖలు చేసే వరకు ప్రతిపాదిత మెట్రో రైల్ కారిడార్-6 వెంబడి ఉన్న ఏదైనా వారసత్వ లేదా పురావస్తు నిర్మాణాల కూల్చివేత లేదా మార్పులను...
By అంజి Published on 13 Jun 2025 8:45 AM IST