టాప్ స్టోరీస్ - Page 37
వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి
బిహార్లోని పూర్నియా జిల్లా కస్బా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 3 Oct 2025 4:43 PM IST
నా కుమార్తెను నగ్న ఫోటోలు పంపమని కోరాడు : అక్షయ్ కుమార్
శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కీలక సూచన చేశారు.
By Medi Samrat Published on 3 Oct 2025 4:23 PM IST
మ్యాప్లో ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయాలి.. పాక్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయాలని, లేకుంటే భౌగోళిక ఉనికిని కోల్పోతారని పాకిస్థాన్కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
By Medi Samrat Published on 3 Oct 2025 4:18 PM IST
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి
అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి
By Knakam Karthik Published on 3 Oct 2025 3:46 PM IST
భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 3 Oct 2025 3:28 PM IST
3,211 రోజుల తర్వాత స్వదేశంలో టెస్ట్ సెంచరీ చేసిన రాహుల్
అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టులో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ రెండో రోజు తన టెస్టు కెరీర్లో 11వ...
By Medi Samrat Published on 3 Oct 2025 3:23 PM IST
విజయ్ అహంకారి : డీఎంకే
కరూర్ తొక్కిసలాట కేసుపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Oct 2025 3:14 PM IST
ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష...
By Knakam Karthik Published on 3 Oct 2025 3:00 PM IST
గుడ్న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 2:15 PM IST
పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 1:11 PM IST
'క్రాష్ డైట్' చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తగా ఉండండి
పెళ్లిళ్లు, ఇంట్లో ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త చబ్బీగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి, సన్నబడాలని...
By అంజి Published on 3 Oct 2025 1:05 PM IST
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 1:01 PM IST